నెల ,రెండు నెలల ముందే వేసవిసెలవులొచ్చేశాయి పిల్లలందరూ హ్యాపీ, మొన్నటికి మొన్నే ఎగ్జామ్స్ లేకుండానే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తారనగానే ఎగిరి గంతేశారు పిల్లలతో సహా వారి తల్లిదండ్రులు కూడా..ఆ సంతోషం రెండు రోజులు కూడా నిలవకుండానే ఆన్లైన్ క్లాసులు, …
ఉద్యోగాలనుండి తీసేస్తారేమో అని అందరు కంగారుపడుతున్న వేళ… ఆ కంపెనీ జీతాలు పెంచింది!
వావ్ బంపర్ ఆఫర్ కొట్టడం అంటే ఇదేనేమో..ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అని అందరూ టెన్షన్ పడుతుంటే , కాప్ జెమిని కంపెనీ వాళ్లకి మాత్రం ఏకంగా జీతాలు పెంచేసింది..కరోనా కష్టకాలంలో ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. దాంతో …
టీవీలో మిస్సమ్మ సినిమా చూస్తూ…జమునా గారు ఏం చేసారో చూడండి! 83 ఏళ్ల వయసులో.!
“బాలనురా మదనా విరి తూపులు వేయకురా “అనే పాట టివిలో వస్తుంటే ఆ పాటకి 83ఏళ్ల వయసులో ఉన్న నటి జమున గారు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన పాటకి తనే డ్యాన్స్ చేస్కుంటూ మురిసిపోతున్న …
ఆమె అమ్మతనానికి చెలించిన డిజిపి…ఏం చేసారో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
ఒకవైపు కరోనా గురించి భయంగా ఉన్నా, మరోవైపు మనుషుల్లో మంచితనం, మానవత్వం చనిపోలేదని అడుగడుగునా నిరూపితమవుతుంటే మనసంతా సంతోషంతో నిండిపోతోంది. ముఖ్యంగా పోలీసులంటే ప్రజలకు ఉన్న భయం, ఖాకీలు అంటే కసాయి వాళ్లే అనే ఆలోచన మారిపోతున్నాయి..ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే …
టైటిల్ కంటే ఈ కామెంట్స్ చూస్తే ఇంకా నవ్వొస్తుంది..! చూసి ఎంజాయ్ చేయండి!!!
తండ్రి చేపట్టిన డాన్స్ మాస్టర్ వృత్తినే కొనసాగించి ఇండస్ట్రీ కి డాన్స్ మాస్టర్ గా పరిచయం అయ్యి తర్వాత హీరోగా నటించి దర్శకుడిగా మారారు ప్రభుదేవా ..కాగా బాలీవుడ్ లో బడా హీరోలతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ …
పిల్లో లాంటి డ్రెస్ వేసిన పాయల్…ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ ..ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది …
కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో చెప్పిన శారదా పీఠాధిపతి.! ఆ డేట్ తర్వాతే..?
విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది.సామాజిక దూరం పాటించడం తప్ప చేసేది ఏమి లేక ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..కరోనా కారణంగా అమెరికా …
తండ్రిని భుజాలపై మోస్తూ…ఆస్పత్రి నుండి ఇంటికి.! దానికి ముందు ఏం జరిగిందంటే?
“కించిత్తు నల్లికుట్టినా మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతి” అన్న చందానా..ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు చేసిన పొరపాట్లకు మొత్తం వ్యవస్థ చేసిన మంచి పనులన్ని గాలికి కొట్టుకుపోతాయి. ప్రభుత్వం, డాక్టర్లు, పోలీసులు అందరూ కలిసి కృషి చేసి, కరోనాని ధైర్యంగా ఎదుర్కొంటూ …
కరోనా కష్టకాలంలో ఆమె చేసిన పనికి అందరు ఫిదా..! ఇప్పటివరకు ఏ హీరోయిన్ అలా చేయలేదు..!
కరోనా వలన ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. మన దేశంలో ముందస్తుగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి సరిపోయింది . లేదంటే పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో కరోనాని కంట్రోల్ చేయగలిగింది కేవలం లాక్ డౌన్ …
