పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ పై అటు పవర్ స్టార్ అభిమానులలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెరకెక్కుతోంది. మేకర్స్ తాజాగా ఈ చిత్రం …

ఈ మధ్య వెబ్ సిరీస్ కి సినిమాలతో సమానంగా క్రేజ్ వస్తోంది. ఎంతో మంది పెద్దపెద్ద నటీనటులు కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నవదీప్ హీరోగా నటించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఇవాళ ఆహాలో విడుదల అయ్యింది. ఈ …

ఇతర భాషల హీరోలు మరొక భాష ఇండస్ట్రీలో సినిమాలు చేయడం అనేది ఈ మధ్య సహజం అయిపోయింది. అలా మన తెలుగు హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ …

మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస  విజయాలతో  అందుకున్నారు. ఇటీవల ‘రావణాసుర’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వమ వహించారు. భారీ అంచనాల …

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ భాషలో కూడా రూపొందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రం : కస్టడీ నటీనటులు …

హైదరాబాద్ చివరి మరియు ఎనిమిదవ నిజాం అయిన ముకర్రం ఝా, యువరాజు ఆజం జా మరియు యువరాణి దుర్శేహ్వార్‌లకు 1933లో జన్మించాడు. అతను తన జీవితంలో కొంత భాగాన్ని ఆస్ట్రేలియా  గడిపిన తర్వాత టర్కీకి వలస వెళ్లాడు. ముకర్రం జా ఇస్తాంబుల్‌లో …

ప్రతిభ ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా అధిగమించవచ్చని కవల ఆడపిల్లలు నిరూపించారు. ప్రస్తుత రోజులలో కూడా బాగా చదువుకొని జాబ్స్ చేసేవారు కొందరు అమ్మాయిల పై వివక్షను చూపిస్తున్నారు. పుట్టిన ఆడపిల్లలను దారుణంగా చూస్తున్నారు. ఓ వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని …

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఒప్పుకున్న అది సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేసిన పవన్.. 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని వరుసగా షూటింగ్స్ లో …

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారింది కూర్గ్ భామ రష్మిక మందన్న. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రం తో రష్మిక క్రేజ్ …

ఐపీఎల్ 16 వ సీజన్ లో గ్రూప్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ చేరే టీమ్స్  విషయంలో స్పష్టత మాత్రం రాలేదు. అయితే ముంబై, గుజరాత్, లక్నో జట్లు ప్లేఆఫ్స్ పోరులో ముందున్నాయి. ఐపీఎల్ …