ఒక సినిమాకి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వీటితో పాటు ఇంపార్టెంట్ అయినది ఒక డైరెక్టర్, ఇంకా ఆ డైరెక్టర్ విజన్. ఆ డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. ప్రతి డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. కథని ట్రీట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి కథ మామూలుదే అయినా కూడా డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.

ఒక డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందో చెప్పడానికి మూడు సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా, ఆ సినిమాలోని ఒక సీన్ ఒక ఉదాహరణ. అదేంటంటే. హీరో చిట్టిబాబు పాత్రకి చెవులు సరిగ్గా వినపడవు. అవతలి వాళ్ళు చెప్పే వాటిని లిప్ మూమెంట్ బట్టి అర్థం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఒకసారి చెవికి మిషన్ పెట్టించినా కూడా ఒకవేళ మిషన్ పెట్టుకుంటే తనకు వినపడదు అనే విషయం అందరికీ తెలిసిపోతుంది అని మిషన్ పెట్టుకోడు చిట్టిబాబు.

మధ్యలో ఒకసారి హీరోయిన్ వచ్చి హీరోతో మాట్లాడుతుంది. అప్పుడు హీరోకి హీరోయిన్ మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం అయ్యి ఆమెపై కోపం తెచ్చుకుంటాడు. తర్వాత కుమార్ బాబుని ఎవరో చంపేస్తారు. అప్పటి నుంచి చిట్టిబాబు మిషన్ పెట్టుకోవడం మొదలుపెడతాడు.

అయితే కుమార్ బాబుని చంపిన వాళ్ళని చిట్టిబాబు అలాగే ఒక జాతరలో ఒక అతని లిప్ మూమెంట్ చూసి కనుక్కుంటాడు. అయితే మనం ఒకసారి గమనిస్తే కుమార్ బాబు చనిపోయే ముందు ఆ వ్యక్తి పేరు చెప్తూ ఉంటాడు. కానీ చిట్టిబాబుకి సరిగ్గా అర్థం అవ్వదు. అంటే కేవలం లిప్ మూమెంట్ మాత్రమే చూస్తే సరిగ్గా అర్థం అవ్వదు.

అందుకు హీరోయిన్ తో జరిగిన కాన్వర్జేషన్ అలాగే కుమార్ బాబు తో జరిగిన ఈ సీన్ అనేది ఒక ఉదాహరణ లాగా చూపించారు డైరెక్టర్. మిషన్ పెట్టుకొని లిప్ మూమెంట్ చూస్తే అప్పుడు చిట్టిబాబుకి కరెక్ట్ గా అర్థం అవుతుంది అని జాతరలో ఒక డాన్సర్ లిప్ మూమెంట్ లో వచ్చిన శ్రీమన్నారాయణ అనే పేరుని తన అన్నయ్య చెప్పిన పేరుతో మ్యాచ్ చేసుకున్నాడు అని చూపించాడు డైరెక్టర్.


నటన ఆపిన చాలా కాలం తర్వాత ఈమధ్య సినిమా ల పట్ల తిరిగి ఆసక్తి చూపుతున్న ఆమె చివరిగా విజేత సినిమాలో తలుక్కుమంది. సినిమాల్లో నటించక పోయినప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి అభిమానులకు ఎప్పుడు ఆమె చేరువుగా ఉంది.













1. సమంత:
2. పూజా హెగ్డే:
3. సాయి పల్లవి:
4. రష్మికా మందన్న:
5. కీర్తి సురేష్:
6. అనుష్క శెట్టి:
7. కాజల్ అగర్వాల్:
8. కృతి శెట్టి :
9. రకుల్ ప్రీత్ సింగ్:
10. ప్రియాంకా మోహన్:
11. రాశి కన్నా:
12. దీపికా పదుకొనే:
దీపికా పదుకొనే ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
అయితే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కండిషన్ సీరియస్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. వీలైనంత త్వరగాపంచ్ ప్రసాద్ సర్జరీ చేయాలని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని, అందు కోసం దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.
పంచ్ ప్రసాద్ హెల్త్ కండిషన్ ను వివరిస్తూ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోనే నూకరాజు ఒక వీడియో విడుదల చేశాడు. “ఎన్నో హాస్పటల్స్ తిరిగామని ప్రసాద్ అన్న హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితమే 2 కిడ్నీలు ఫెయిలయినా, ఆ బాధను అప్పటి నుండి అలాగే భరిస్తున్నాడు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి జబ్బులు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయని, ప్రసాద్ అన్నకు అలానే జరిగింది.
వైద్యులు వీలైనంత త్వరగా ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని, చేయించకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఈ ఆపరేషన్ కు ఖర్చు లక్షల్లో అవుతుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా దయ చేసి మీకు వీలైనంత సహాయం చేయండి” అని నూకరాజు అర్థించాడు. పంచ్ ప్రసాద్ ఈ వీడియోలో ముఖానికి ఆక్సిజన్ మాస్కుతో కనిపించాడు.




మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన శ్రీకాంత్ అడ్డాల గత కొన్నేళ్ళ నుండి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయజానకి నాయక, అఖండ లాంటి సినిమాల నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్ణను ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.
ఈ పోస్టర్ లో హీరో విరాట్ కర్ణ మాస్ లుక్ తో కనిపించాడు. అదే కాకుండా విరాట్ ఊరులోని ఓ వర్గానికి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ పై ‘ఓ సామాన్యుడి సంతకం’ క్యాప్షన్ కనిపిస్తోంది. దీంతో మూవీ ప్రారంభంలోనే పోస్టర్ అందరిని ఆకర్షించింది. ఈ మూవీ కోనసీమలో 1980ల నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఆ సమయంలో అక్కడ జరిగిన రాజకీయాలు, కులాల, వర్గ పోరాటాలు, గొడవల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది.