బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా రీమేక్. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ కథకి బాలీవుడ్ నేటివిటీ కి తగ్గట్టు ఎన్నో మార్పులు చేసారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, అలాగే వదినగా భూమిక నటిస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో దాదాపు 90 శాతం ఈద్ సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ప్రతి సంవత్సరం రంజాన్ కి గ్యారంటీ గా తన సినిమా రిలీజ్ ఉండేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సంవత్సరం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో ఈద్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు సల్మాన్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి వైరల్ గా మారింది.

దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సల్మాన్ లేటెస్ట్ మూవీ రివ్యూ చెప్పేసారు. ” సల్మాన్ లేటెస్ట్ ఫామిలీ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చాల బోరింగ్ గా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేవు. పాటలు అస్సలు బాగోలేదు. పూజా హెగ్డే చాలా చిరాకు తెప్పించింది.” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు. అలాగే ఈ మూవీ కి 2 స్టార్ రేటింగ్ ఇచ్చాడాయన.

ఇక మరోవైపు ఈ సారి సౌత్ మార్కెట్ ని కూడా గట్టిగా ఫోకస్ చేసి రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్. ఇప్పటికే ఇందులో చాలా మంది సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా, వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు విలన్ గా.. బతుకమ్మ సాంగ్ తో సౌత్ మార్కెట్ ని బాగానే టార్గెట్ చేశారు. కానీ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.















శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకి చెందిన గణపతి జబర్దస్త్ కామెడీ షోలో తనదైన హస్యంతో నవ్వించేవారు. గణపతి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన గణపతికి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేయడం కల. ఇప్పుడు అది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లుగా పని చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
1998లో డీఎస్సీ రాసినవారిని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మార్చి 15న ఏపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1998లో డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా మీద నియమించింది. అలా ఎన్నికైన వారిలో జబర్దస్త్ యాక్టర్ గణపతి కూడా ఒకరు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన గణపతి ఆముదాలవలస మండలంలోని సంత కొత్తవలస అనే గ్రామంలో టీచర్ గా జాయిన్ అయ్యారు. ఇన్నేళ్ళకు గవర్నమెంట్ టీచర్ కావాలనే తన కల నెరవేరిందని గణపతి ఆనందపడుతున్నారు.


శాకుంతలం:
మొదటి రోజు కలెక్షన్స్:
రుద్రుడు:
మొదటి రోజు కలెక్షన్స్:
ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, లారెన్స్ రుద్రుడు సినిమాతో పోల్చితే సమంత నటించిన శాకుంతలం సినిమా వసూళ్ల పరంగా మెరుగ్గా ఉంది. రోజు భారీగా వసూళ్లను సాధించింది.

తాజాగా ‘విరూపాక్ష’ సినిమాకి కూడా సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ రావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఇది ఒక మంచి మిస్టరీ సినిమా అని, హారర్, థిల్లర్ అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, విడుదల తేదీ దగ్గర పడటంతో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ మరియు చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తమ సినిమా కంటెంట్ పై యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
సాయి తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న అనంతరం వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ‘విరూపాక్ష’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా సాయిధరమ్ కెరీర్కు కూడా ఈ చిత్రం హిట్ అవ్వడం ఎంతో అవసరం. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చారు. అజనీష్ లోక్నాథ్ ‘కాంతార’ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. మేకర్స్ ‘విరూపాక్ష’ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.














1. జై భీమ్:
2.మేజర్:
3. జార్జ్ రెడ్డి:
4. రక్త చరిత్ర (పార్ట్ -1,2):
5.ఖాకీ:
6. బెజవాడ:
7. శివ:
8. మౌనపోరాటం:
9. మలుపు:
10. క్షణం:
11. అంతఃపురం:
12. ప్రేమలో పడితే:
13. అవతారం:
14. నా బంగారు తల్లి:
15. దీర్ఘ సుమంగళి భవ:
Also Read: