సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కాళిదాస రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.
అయితే ఈ సినిమాకి ప్రస్తుతం అంత పెద్ద స్పందన రావట్లేదు. కొంత మంది సినిమా బాగుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది అంటే, మరి కొంత మంది మాత్రం, చాలా ఆశలు పెట్టుకొని వెళ్ళాము. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది అన్నారు. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత నుండి చాలా వరకు వచ్చిన కామెంట్స్ గ్రాఫిక్స్ మీద వచ్చాయి. సినిమా గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే అదేదో సీరియల్ గుర్తొస్తోంది అని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, “అసలు గ్రాఫిక్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సెట్టింగ్ వేసి సినిమా తీయొచ్చు కదా? ఎందుకంటే గుణశేఖర్ అంటేనే సెట్టింగ్ కి ఫేమస్ కదా? అలాంటిది ఇంత గ్రాఫిక్స్ ఎందుకు వాడారు? ఒకవేళ వాడినా కూడా అవి గ్రాఫిక్స్ అని చాలా సులభంగా తెలిసిపోతోంది” అని అంటున్నారు.

#2 ఈ సినిమా ముఖ్యంగా శకుంతల, దుష్యంత ప్రేమ కథ మీద నడుస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే ఆ ప్రేమ కథ అంత బాగా కనిపిస్తుంది. కానీ అసలు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉన్నట్టు అనిపించదు. వారి మధ్య పాటలు ఉంటాయి. ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అయినట్టు అనిపించదు.

#3 సినిమాలో యుద్ధం చేసే సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటాయి. అవి చూసే ప్రేక్షకులకు మాత్రం అదంతా చాలా కామెడీగా అనిపిస్తుంది. అసలు యుద్ధం చేస్తున్నారా అని అనుమానం కూడా వస్తుంది.

#4 సినిమా ఈతరం ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అని ఇప్పటి తరం వాళ్లకి కనెక్ట్ అయ్యేలాగా ఒక్క పాయింట్ కూడా సినిమాలో కనిపించదు. డైలాగ్స్ అప్పటికి కాలానికి తగినట్టు ఉన్నా కూడా, అవి ఆ పాత్ర యొక్క ఎమోషన్ తెలపడానికి ఉపయోగపడడం కాకుండా కేవలం ఏదో డైలాగ్ చెప్పినట్టుగానే అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఎవరు మాట్లాడుతున్నా కూడా ఏదో వారికి ఇచ్చిన డైలాగ్ చెప్పి వెళ్ళిపోతున్నారు ఏమో అన్నట్టే అనిపిస్తుంది.

#5 సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. కొంత మంది అయితే అసలు సీన్ లో ఎందుకు ఉన్నారో కూడా అర్థం అవ్వదు. కొంత మంది నటీనటులని చూస్తూ ఉంటే ఆ పాత్రకి వాళ్ళు అస్సలు సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అసలు అందరిలోనూ ముఖ్యంగా హీరో పాత్ర పోషించిన దేవ్ మోహన్ అయితే అసలు రాజు లాగా కనిపించలేదు అనే కామెంట్స్ వచ్చాయి. ఎవరైనా తెలుగు హీరోని తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అని అన్నారు.

#6 సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు అన్నట్టు చూపిస్తారు. హీరోయిన్ హీరోని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ అంత ప్రేమ కలగడానికి కారణం ఏంటి అనేది మాత్రం సరిగ్గా చూపించలేదు. ఒక ప్రేమ కథలో వారి పరిచయం ఎలా అవుతుంది, అది ప్రేమగా ఎలా మారుతుంది, అసలు హీరోయిన్ హీరోని అంతగా ఇష్టపడటానికి కారణం ఏంటి ఇలాంటివి చూపించడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ప్రేక్షకులు చూస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఏదో హడావిడిగా హీరోయిన్ హీరోతో అంత ప్రేమలో పడిపోతుంది అన్నట్టు చూపించారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. కొన్ని వర్గాల ప్రేక్షకులకి సినిమా ఇలా అనిపిస్తుంటే, కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం చూడగలిగే సినిమా, బాగుంది అని అంటున్నారు.

1. జై భీమ్:
2.మేజర్:
3. జార్జ్ రెడ్డి:
4. రక్త చరిత్ర (పార్ట్ -1,2):
5.ఖాకీ:
6. బెజవాడ:
7. శివ:
8. మౌనపోరాటం:
9. మలుపు:
10. క్షణం:
11. అంతఃపురం:
12. ప్రేమలో పడితే:
13. అవతారం:
14. నా బంగారు తల్లి:
15. దీర్ఘ సుమంగళి భవ:
Also Read: 



కేజీఎఫ్ -2 విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంబాలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో రాఖీ భాయ్ 1978-1981 మధ్య ఎక్కడ ఉన్నారనే విషయం పై ఆసక్తి కలిగించారు. రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట నెరవేరిందా అనే వాటిని ‘కేజీఎఫ్ -3’లో చూపించబోతున్నట్టు, హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేశారు. ఈ వీడియోతో’కేజీఎఫ్ -3′ పై అధికారిక ప్రకటన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హోంబాలే ఫిల్మ్స్ నుంచి హింట్ రావడంతో ‘కేజీఎఫ్ – 3’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్ – 3’ ఉంటుందని, త్వరలో దాని గురించి పని చేస్తామని తెలిపారు. ఈక్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై వీడియో ద్వారా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాతఎన్టీఆర్ తో ‘NTR31’ రాబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ – 3’ ని ప్రారంభిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా కేజీఎఫ్ – 3 ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.









ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ ఉప్పెన మూవీలో ”ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా జీవితంలో అయితే సంవత్సరాల పాటు ఉందని” మనోజ్ పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్పినట్లు తెలుస్తుంది. మౌనిక మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పుట్టిన రోజున అలా ఆకాశం వైపు చూస్తూ బాధపడడం గురించి చెప్తూ, ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి రాడని అనుకున్నట్లు, జీవితంలో ఆరోజును మరచిపోలేను’ అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు.
తమ ప్రేమ విషయంలో చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఒక సమయంలో ప్రేమ, సినిమా రెంటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘నన్ను నమ్మి ఓ బిడ్డతో ఉన్న ఒక అమ్మాయి జీవితం నిలబడుతుందంటే అది చాలు అనుకున్నానని తెలిపారు. వీరి ప్రేమ, పెళ్లి కోసం జరిగిన సంఘర్షణకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.
స్టోరీ :
రివ్యూ :
సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.