తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఇద్దరూ స్టార్ కిడ్స్. అదే కాకుండా మహేష్ మరియు చరణ్ మంచి స్నేహితులు కూడా. సూపర్ స్టార్ కృష్ణగారి కుమారుడిగా మహేష్ బాబు చిన్నతనంలోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
బాల నటుడుగా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మహేష్ కి స్టార్ స్టేటస్ రావడానికి ఎక్కువ సమయమే పట్టింది. తోలి చిత్ర హీరోగా మొదటి సినిమాతోనే రికార్డ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోగా మహేష్ దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. రెండు చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళితో దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారాడు.
మహేష్ కూడా త్వరలోనే రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్, చరణ్ వలె వారి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇక చరణ్, ఉపాసన దంపతులకు మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం. మహేష్, చరణ్ లు ఇద్దరూ ప్రేమించుకొని, ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే మహేష్, చరణ్ లను తన అల్లుళ్ళుగా చేసుకోవాలని తెలుగు అగ్ర నిర్మాత అనుకున్నారంట. ఆ నిర్మాత పెద్ద కుమార్తెను మహేష్ బాబుకు, చిన్న కుమార్తెను రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించడంట. దీనికి కృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మహేష్ బాబు, చరణ్ లు లవ్ మ్యారేజ్ కి సిద్ధం అయ్యారు. ఇక ఆ అగ్ర నిర్మాత కుమార్తెలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు నటించిన చిత్రాలలో నమ్రతకు ఆ సినిమా అస్సలు నచ్చదంట..

సినిమా షూటింగ్స్ తో ఎల్లప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికినా నమ్రత, గౌతమ్, సితారల తో సమయాన్ని గడుపుతాడు. వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఇటీవల నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు మళ్లీ నటిస్తారా? మహేష్ బాబు చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన చేస్తారా అని అడిగినపుడు దానికి ఆమె చేయను అని చెప్పారు.
ఇక మహేష్ నటించిన చిత్రాలలో మీకు నచ్చని మూవీ ఏమిటని అడిగితే సైనికుడు సినిమా నచ్చదని తెలిపింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవి విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలనే కథాంశంతో తెరకెక్కింది. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: 











బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతుండటం విశేషం. ఇక బలగం మూవీ యూనిట్ కూడా మూవీకి సంబంధించిన పలు విషయాలను రివీల్ చేస్తూ, ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రియదర్శి ఈ మూవీలో సాయిలు అనే క్యారెక్టర్ లో నటించాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు కాల్ చేసి వేణు స్టోరి చెప్తాడు వినమని చెప్పారు. వేణు చెప్పిన స్టోరి నకు విపరీతంగా నచ్చింది. దాంతో వెంటనే అంగీకరించానని చెప్పాడు. అయితే ఈ మూవీలో సాయిలు పాత్రలో ముందు వేణునే చేయాలని భావించారంట. తరువాత ప్రియదర్శిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. సాయిలు క్యారెక్టర్ వేణునే చేసుంటే మంచి చిత్రాన్ని మిస్ అయ్యేవాడినని ప్రియదర్శి తెలిపారు.
Also Read: 

లయ భర్త, పిల్లలతో పాటు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల లయ హైదరాబాద్ కి వచ్చారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చింది. ఈవాటిలో తను అమెరికాలో జాబ్ చేసినట్టు, అలాగే ఆమె శాలరీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులను తెలిపారు. 2006లోతాను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లానని, 2011 నుండి 2017 వరకు ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేసినట్లు తెలిపింది. నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం పని చేశానని, అది కూడా ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీకి వర్క్ చేసినట్లు చెప్పారు.
జాబ్ చేసే టైమ్ లో అన్ని ట్యాక్స్లు పోగా శాలరీ 12000 డాలర్స్ అని తెలిపింది. అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 960, 000. నాలుగేళ్లు తరువాత 2017లో ఉద్యోగం మానేసింది. అనంతరం తాను డాన్స్ స్కూల్ మొదలు పెట్టానని, కరోనా వల్ల అది కూడా మానేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ మొదలు పెట్టానని తెలిపింది. ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చిన లయ హైదరాబాద్ ఎంతగానో చేంజ్ అయిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాదే ఎంతో బాగుందని తెలిపింది.
Also Read: 













ఇప్పుటికి ట్రేండింగ్ లో ఉన్నఈ చిత్రం తాజాగా వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈ చిత్రానికి 709 కోట్ల వ్యూస్ తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి దాకా ప్రపంచం వ్యాప్తంగా 709 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి చిత్రంగా జయ జయ నాయక సినిమా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులోఆశించిన స్థాయిలో విజయం పొందలేకపోయినా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత రెండవ స్థానంలో 702 కోట్ల వ్యూస్ తో కేజీఎఫ్ ఉంది.
అల్లుడు శ్రీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ మొదటి మూవీ సూపర్ హిట్ అయ్యింది. నటుడిగా బెల్లంకొండకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాని చేశాడు. ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ విజయాన్ని సాధించలేదు. ఈ మూవీ హిందీ వెర్షన్ తో బెల్లంకొండ శ్రీనివాస్కు నార్త్లో క్రేజ్ ఏర్పడింది.
బెల్లంకొండ నటించిన చిత్రాలన్ని హిందీ వెర్షన్లకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. కవచం, సీతా, స్పీడున్నోడు, సాక్ష్యం లాంటి చిత్రాలకు వందల మిలియన్లలో వ్యూస్ లభించాయి. ఇక ఇప్పుడు శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్తో బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
Also Read: 

