











హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఫేమస్ ప్రదేశాల్లో ఒకటి. ఈ విషయం తెలియని వారు ఉండరు. హుస్సేన్ సాగర్ చూడడానికి బాగున్నా కూడా వాసన మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మనం వాసన పీల్చడానికే ఇబ్బంది పడే హుస్సేన్ సాగర్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఆత్మహత్యాయత్నం చేసి అందులో దూకిన వారిని బతికుంటే కాపాడుతూ, చనిపోయిన వారిని బయటకి తీస్తున్నారు శివ. శివ కంటే ట్యాంక్ బండ్ శివ అంటే అందరికీ స్ట్రైక్ అవుతారు. ఆ ప్రాంతంలో శివ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. అందరికీ అంత సుపరిచితులు శివ.

అసలు మామూలుగా అలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా అన్ని ఓర్చుకుని మనుషుల్ని బయటికి తీయడమే పెద్ద సాహసం.ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్లో ఆత్మహత్యకు యత్నించిన 114 మందిని ఈయన కాపాడారు శివ.ఇలా చాలామందికి ప్రాణదాతగా నిలిచిన శివ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు రోడ్డుపై కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
శివ ఒక అడుగు ముందుకు వేసి కరోనా ఉన్న ఒక మనిషిని బయటికి తీశారట. అందరు తను చేసే పని వేరే ఉంది అని, తొందర పడొద్దు అని, తనకే కాకుండా తన ఇంటి సభ్యులకి కూడా ప్రమాదం అని చెప్పారు.కానీ శివ ధైర్యం చేసి చనిపోయిన వ్యక్తి ని బయటికి తీశారు. ఆ వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకొని, కరోనా పాజిటివ్ ఉంది అని తెలిసిన తర్వాత ట్యాంక్ బండ్ మీద కి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.తనతో పాటు వచ్చిన వ్యక్తి పరిగెత్తుకుంటూ రావడం కానిస్టేబుల్ చూశారు, శివ కూడా చూసి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. 24 గంటలు నీటిలో ఉన్న చనిపోయిన వ్యక్తి శరీరాన్ని జాగ్రత్తగా వెతికి తీశారు శివ. ముందు జిహెచ్ఎంసి వాళ్లకి ఈ విషయం చెప్తే కేవలం బయట ఉన్న మృతదేహాలను మాత్రమే తీసుకు వెళ్తాము అని చెప్పారు. శివ తో ఉన్న కానిస్టేబుల్ జిహెచ్ఎంసి వాళ్లతో “మేము కష్టపడి బయటికి తీస్తే, మీరు తీసుకొని వెళ్లి పోవడం ఏంటి?” అని అన్నారు.దాంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళ పిపిఈ కిట్ లని అక్కడ పడేసి వెళ్ళిపోతే, శివ ఆ కిట్ ధరించి చనిపోయిన వ్యక్తి ని బయటికి తీసి, దహన సంస్కారాలు జరిపించారు. ఈ విషయాన్ని శివ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
watch video :
ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. శుభమన్ గిల్ (21: 23 బంతుల్లో 2×4)తో కలిసి, రాహుల్ త్రిపాఠి (7: 9 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4) చేయగా, ఆండ్రీ రసెల్ (12: 9 బంతుల్లో 1×4, 1×6), పాట్ కమిన్స్ (53 నాటౌట్: 36 బంతుల్లో 5×4, 2×6) స్కోర్ చేశారు. ఇయాన్ మోర్గాన్- పాట్ కమిన్స్ జోడీ చివరి వరకు క్రీజ్ లో నిలిచింది.
ముంబై ఇండియన్ జట్టు బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు, బౌల్ట్ ఒక వికెట్, కౌల్టర్ నైల్ ఒక వికెట్, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 148 పరుగుల స్కోర్ చేసింది.ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ (35: 36 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి, డికాక్ (78 నాటౌట్: 44 బంతుల్లో 9×4, 3×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (10), హార్దిక్ పాండ్య (21 నాటౌట్: 11 బంతుల్లో 3×4,1×6) స్కోర్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 16.5 ఓవర్లలో 149/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
గత కొంత కాలం నుండి లాక్ డౌన్ కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాని ప్రజలు, ఇప్పుడు కొంచెం రూల్స్ సడలించడం తో ఎప్పటిలాగా కాకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ఇటీవల వచ్చిన వరదల కారణంగా ప్రజలందరూ మళ్లీ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షం తో, వరద నీరు మొత్తం రోడ్లపై నిలిచిపోయింది.

అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి కూడా వెళ్లి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు పడిపోవడం, లేదా ట్రాన్స్ఫార్మర్ల లో సమస్యలు రావడం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ కట్ సమస్య కూడా ఎదురైంది.

బ్రహ్మం గారు తన కాల జ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే ఘటనలు అన్నీ వివరించారు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు సంఘటనలు నిజంగానే జరుగుతాయి. ఇది చదవంగానే మీలో చాలా మందికి విషయం ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. అదేంటంటే. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా లో, “హైదరాబాద్ ను మూసీ మహా నది వరద తోటి ముంచి వేసేను” అని ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు నిజం గానే మూసి దగ్గర వరద నీళ్ల ఉధృతి కారణంగా కార్లు, లారీలు కూడా కొట్టుకుపోతున్నాయి.
బ్రహ్మం గారు చెప్పినవి నిజం అవ్వడం ఇదే మొదటి సారి కాదు. అంతకు ముందు కూడా కొన్ని సంఘటనలు దాదాపుగా బ్రహ్మం గారు కాల జ్ఞానంలో చెప్పినట్టే జరిగాయి.
Watch Pothuluri Veerabrahmendra Swamy Kalagnanam
కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరీయల్ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.

కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ వెర్షన్ కరుత ముత్తు పేరుతో మలయాళం లో 2014 లో మొదలైంది. ఆ తర్వాత తెలుగులో, కన్నడలో, తమిళ్ లో కూడా రీమేక్ అయ్యింది. కన్నడలో ముద్దు లక్ష్మి పేరుతో ఈ సీరియల్ రీమేక్ అయింది. ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్.


ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు లో ఇది మొదటి సీరియల్. అయినా కూడా తన పర్ఫార్మెన్స్ తో సీరియల్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ప్రేమి విశ్వనాథ్ ఒక లాయర్. సీరియల్స్ లోకి రాకముందు కొచ్చి లో ఒక ప్రైవేట్ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా ఉద్యోగం చేసేవారు. ప్రేమి కి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన పేరు శివ ప్రసాద్.


శివ ప్రసాద్ ఒక ఫోటోగ్రాఫర్. శివ ప్రసాద్ కి ఎర్నాకులం లో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమి కూడా వాళ్ళ అన్నయ్య కి ఫోటోగ్రఫీ అసైన్మెంట్స్ కి, అందులోనూ ముఖ్యంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అసైన్మెంట్స్ కి అసిస్ట్ చేసేవారట. ప్రేమి కి నేచర్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వాళ్లకి ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది.

టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు వాళ్ళ స్టూడియో కి మోడలింగ్ చేశారు ప్రేమి విశ్వనాథ్. మొదటి సీరియల్ అప్పుడు కెమెరా ఫేస్ చేయకముందు, తను కెమెరా ఎక్స్పీరియన్స్ చేసింది, వాళ్ల స్టూడియోకి మోడలింగ్ చేసినప్పుడు మాత్రమే అని ఒక ఇంటర్వ్యూ లో ప్రేమి విశ్వనాథ్ అన్నారు.


premi vishwanath in karutha muthu
అలా ఫోటో స్టూడియో కి మోడలింగ్ చేసిన తర్వాత, 2014 లో కరుత ముత్తు సీరియల్ లో కార్తీక పాత్రతో తన కెరీర్ ని మొదలు పెట్టారు. ఈ సీరియల్ లో మొదటి 300 ఎపిసోడ్ల వరకు నటించారు. తర్వాత కొన్ని సీరియల్స్ తో పాటు ఒక మలయాళం లో ఒక ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా చేశారు ప్రేమి విశ్వనాథ్. మళ్లీ తను మలయాళం లో నటించిన అదే కార్తీక పాత్రను తెలుగులో దీప పేరు తో కార్తీకదీపం సీరియల్ లో పోషిస్తున్నారు ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్ మలయాళం నటుడు జయ సూర్య కి బంధువులు అవుతారట. రష్యన్ పార్లమెంట్ ద్వారా 2017 లో “బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ద వరల్డ్ 2017” అవార్డును పొందిన డాక్టర్ టి. ఎస్. వినీత్ భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్, తన భర్తతో కలిసి ఎర్నాకులం లో ఉంటున్నారు.
ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (20: 18 బంతుల్లో 2×4, 1×6), అరోన్ ఫించ్ (18: 12 బంతుల్లో 1×4, 1×6) మొదటి వికెట్కి 4 ఓవర్లలో 38 పరుగుల భాగస్వామ్యంతో ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (48: 39 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. వాషింగ్టన్ సుందర్ (13: 14 బంతుల్లో 1×4) చేయగా, శివమ్ దూబే (23: 19 బంతుల్లో 2×6) చేశారు. తర్వాత క్రిస్ మోరీస్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6), ఇసుర ఉదాన (10 నాటౌట్: 5 బంతుల్లో 1×6) జోడీ ఊహించని విధంగా స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్ చేసింది.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (45: 25 బంతుల్లో 4×4, 3×6), కేఎల్ రాహుల్ (61 నాటౌట్: 49 బంతుల్లో 1×4, 5×6) స్కోర్ చేశారు. తర్వాత క్రిస్గేల్ (53: 45 బంతుల్లో 1×4, 5×6) చేయగా నికోలస్ పూరన్ (6 నాటౌట్: 1 బంతి 1×6) చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 177/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక సంవత్సరంలో ఎంతో బిజీగా ఉంటాం. ఇంకొక సంవత్సరం లో అంత బిజీగా ఉండకపోవచ్చు. అంతెందుకు 2020 ఇలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. అలా మామూలుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి సంవత్సరం ఒకే లాగ ఉండదు. ఒక సంవత్సరం ఎక్కువ సినిమాలు విడుదలయ్యి దాదాపు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. మరొక సంవత్సరం అసలు సినిమాలే చాలా తక్కువగా విడుదలవుతాయి.

హీరోలు చాలా జాగ్రత్తగా సంవత్సరానికి ఒక సినిమా విడుదల అయ్యేలా ప్రణాళికతో సినిమాలు చేస్తారు. హీరోయిన్ల సినిమాలు మాత్రం ఒక సంవత్సరంలో ఎన్నో విడుదలవుతాయి. ఆ సంవత్సరం ఏ హీరోయిన్ వి అయితే ఎక్కువ సినిమాలు విడుదల అయ్యాయో ఆ హీరోయిన్ పేరు మీద రాసేస్తారు. అలా ఒక హీరోయిన్ కెరియర్లో వాళ్ళవి ఎక్కువ సినిమాలు విడుదలైన సంవత్సరాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 ప్రియమణి – 2010 – 8 movies

2009
2010
#2 సమంత – 2014 – 6 movies

#3 కాజల్ – 2008 – 5 movies

#4 నయనతార – 2019 – 7 movies

2005
2006
2010
2016
2019
#5 తమన్నా – 2019 – 8 movies

#6 స్నేహ – 2002 & 2008 – 6 movies

2002
2008
#7 తాప్సీ – 2011 – 7 movies

#8 శ్రియా సరన్ – 2005 – 9 movies

#9 కీర్తి సురేష్ – 2018 – 8 movies

ఐపీఎల్ 2020 లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 13 పరుగుల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నారు. యువ ఓపెనర్ పృథ్వీ షా (0) మొదటి బాల్ కి బౌల్డ్ అయ్యారు. తర్వాత అజింక్య రహానె (2: 9 బంతుల్లో) స్కోర్ చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (57: 33 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (53: 43 బంతుల్లో 3×4, 2×6) చేశారు.

తర్వాత స్లాగ్ ఓవర్లలో మార్కస్ స్టాయినిస్ (18: 19 బంతుల్లో 1×4), అలెక్స్ క్యారీ (14: 13 బంతుల్లో 1×6) చేయగా, చివరి ఓవర్ లో అక్షర్ పటేల్ (7: 4 బంతుల్లో 1×4) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో జోప్రా ఆర్చర్ మూడు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు, కార్తీక్ త్యాగి ఒక వికెట్, శ్రేయాస్ గోపాల్ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 161 పరుగుల స్కోర్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (22: 9 బంతుల్లో 3×4, 1×6), బెన్స్టోక్స్ (41: 35 బంతుల్లో 6×4) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన స్టీవ్స్మిత్ (1) చేయగా, సంజు శాంసన్ (25: 18 బంతుల్లో 2×6), రాబిన్ ఉతప్ప (32: 27 బంతుల్లో 3×4, 1×6) చేశారు. రియాన్ పరాగ్ (1), జోప్రా ఆర్చర్ (1), శ్రేయాస్ గోపాల్ (6), చివరి వరకు క్రీజ్ లో ఉన్న రాహుల్ తెవాటియా (14 నాటౌట్: 18 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ చెట్టు బౌలర్లలో తుషార్ రెండు వికెట్లు, అన్రిచ్ నోర్తేజ్ రెండు వికెట్లు,కగిసో రబాడ ఒక వికెట్, అశ్విన్ ఒక వికెట్, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 148/8 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టైమ్స్ కథనం ప్రకారం ఐఎండి హైదరాబాద్ శాస్త్రవేత్త (మెటీయరాలజిస్ట్) బి. రాజా రావు మాట్లాడుతూ ఆగస్టు 2000 సంవత్సరంలో బేగంపేట్ లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని,

ఇప్పుడు గత 24 గంటల్లో హయత్ నగర్ పరిధిలో 29.8 సెంటిమీటర్ల వర్షం నమోదైందని, ఘట్కేసర్ లో 32.3 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, సిటీలోని దాదాపు 35 ప్రదేశాల్లో 21 సెంటీమీటర్ల వర్షం రికార్డు అయిందని చెప్పారు.
గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

2000 సంవత్సరం ఆగస్టులో ఇలానే వరదలు వచ్చాయి. 1908, సెప్టెంబర్ 2వ తేదీన 153.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది, 1954 ఆగస్టు 1వ తేదీన 190.5 మిల్లీ మీటర్లు, ఆగస్టు 1970 లో 140 మిల్లీ మీటర్లు, ఆగస్టు 24వ తేదీ 2000 సంవత్సరంలో 240 మిల్లీమీటర్లు, ఆగస్ట్ 2001లో 230.4 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2002లో 179.4 ఆగస్ట్ 2006 లో 218.7 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2008 లో 220.7 మిల్లీ మీటర్లు, సెప్టెంబర్ 2016 లో 215 మిల్లీ మీటర్లు, ఇప్పుడు అక్టోబర్ 13వ తేదీ 2020 లో 45.4 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.?

అసలు సిటీ లో ఇంత భారీగా వరదలు రావడం ఏంటి అనే ప్రశ్న అందరిలో నెలకొంది. హైదరాబాద్ లో వరదలు రావడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ ఒక పరివాహక వ్యవస్థ. వెస్ట్రన్ ఎడ్జ్ (కూకట్ పల్లి, రామచంద్రపురం నుండి గచ్చిబౌలి వరకు) గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈస్ట్రన్ ఎడ్జ్ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ డెక్కన్ రీజియన్ లో ఉంది.

ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం వేరేగా ఉంటుంది. అంటే స్లోప్ అనేది వేరే వేరే డైరెక్షన్స్ లో ఉంటాయి. అందుకే నీళ్లు కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్ళవు. ఈ ట్యాంక్స్ వ్యవసాయం కోసం ఉపయోగించుకునే వాళ్ళు. వీటి చుట్టూ ఉండే ఏరియాలు స్థానికంగా రక్షణ పొందుతున్న పరివాహక ప్రాంతాలు (ప్రొటెక్టెడ్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాస్). గత నలభై సంవత్సరాలుగా సిటీ మొత్తం వ్యవసాయ ప్రాంతం పైకి వచ్చేసింది.

బఫర్ ఏరియాస్ ఏమీ లేకుండా, నీటిపై రోడ్లను నిర్మించారు. అందుకు నెక్లెస్ రోడ్ ఒక ఉదాహరణ. ఇంకా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, చెత్త కూడా చెరువుల్లోకి వెళుతున్నాయి. అలా పేరుకుపోయిన చెత్త వల్ల చెరువుల సామర్థ్యం మారి ఈ విధంగా ప్రభావం చూపింది. అంతేకాకుండా ఇంతకముందు హైదరాబాద్ నగరం చుట్టూ చాలా చెరువులు ఉండేవి. కానీ అందులో చాలా వరకు వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. చెరువుల సంఖ్య తగ్గిపోవడం వల్ల వర్షపు నీరు వరదలాగా పారుతోంది.
0. పాము కనిపించిందా? రెడ్ కలర్ తో స్పాట్ చేసి ఉంది చూడండి. ఫోటో జూమ్ చేస్తే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది.

1.పాత హీరోయిన్ల పేర్లు వరుసగా జమున,జయలలిత,భానుమతి,కెఆర్ విజయ, అంజలిదేవి, రాజశ్రీ, వాణిశ్రీ, సావిత్రి మరియు దేవకి.

2.

3.గోంగూర, చుక్కకూర,పొట్లకాయ,చిక్కుడు కాయ, దొండకాయ,బీట్ రూట్, కీరా,చింతకాయ,బచ్చలికూర,అరటి,గోంగూర,తోటకూర మరియు కరివేపాకు.

4.ఈ కింద పిక్లో కనిపిస్తున్న అమ్మాయి బొట్టుపెట్టుకుంది.. ఏ నంబర్ దగ్గర ఆ బొట్టు ఉందో గెస్ చేయండి చూద్దాం..ఒక్కటే నంబర్ చెప్పాలి సుమా…

#5.1+10+3=14

# 6.1.రణవీర్ 2.వెంకటాద్రి 3.పూరీ 4.విశాఖ 5.సింహాద్రి 6.షోలాపూర్ 7.జన్మభూమి 8.శతాభ్ధి 9.జనతా 10 టెలిగ్రాం 11.కోనార్క్ 12.రాజధాని 13.ఇంటర్ సిటి 14.లోకమాన్య తిలక్ 15.అమరావతి 16. అజంతా 17.గోదావరి 18.ఈస్ట్ కోస్ట్ 19.గరుడ

#7.September=99303
nine letters = 9
month = 9
vowels = 3
reverse days of the month = 03(30)
So the answer is 99303

# 8 .1.kolkata 2.udaypur 3.Jaipur 4.visakha 5.Kanpur 6.Bhubaneswar 7.Coimbatore 8.rishikesh 9.Nagpur 10.Mumbai 11.Lucknow 12.Bangalore 13.jodhpur 14.Hyderabad 15.Amritsar

#9. 5+5×4 = 20 (bodmas rule)
