సాధారణంగా మోటారు బైక్లు లీటరుకు 60-70 కి.మీ. మైలేజీ రావడం గొప్పగా ఉన్న ఈ రోజుల్లో ఈ విషయం అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా నిజమే..ఓ మెకానికల కష్టపడి, ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి ఇచ్చే బైక్ ను రూపొందించాడు, … మైలేజీ రావడం గఘనంగా ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణ ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా ముధోళ్కు చెందిన ఉమేష్ అనే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ మోటార్ బైక్ తయారు చేశాడు.

మెకట్రానిక్స్(వేర్వేరు ఇంజినీరింగ్ పద్ధతులను మిళితం చేసి డిజైన్లను రూపొందించే విధానం) అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐసీ, ఇంజిన, రెండు బ్యాటరీలు, అల్ఫాసీట్, గేర్ బాక్స్, డీసీ మోటార్ సహాయంతో రూ. 40 వేల ఖర్చుతో ఈ బైకుకు రూపకల్పన చేశాడు. దీని వివరాలను ఇంటర్నెట్లో ఉంచగా దుబాయికి చెందిన ఓ కంపెనీ తనను సంప్రదించిందని, ఇండియాలో ఏదైనా కంపెనీ ముందుకొస్తే ఈ బైక్తో దేశంలో భవిష్యత్తులో ఇంధన కొరతను చాలా వరకు నివారించవచ్చు.మరి ఈ యువకుడిని వెన్నుతట్టాడానికి ఏ కంపెనీ ముందుకువస్తుందో చూడాలి మరి.























మహాశివత్రి రోజు ఒక వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే…. ఆ వీడియోలో మహాశివుడు అఘోర వేషం వేసి ఉంది.ఈ వీడియో చూసిన ఫాన్స్ ఆమె ను ఓక్ రేంజ్ లో ట్రోల్ చేసారు.తిట్ల పురాణం ఊపందుకోవడం తో వివాదం మరింత ముదిరింది.కాళీ మాత అంటూ ఒక పిక్ షేర్ చెయ్యగా అది కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో నెటిజన్స్ తిట్ల పురాణం అందుకున్నారు.ఇలా ఫోటోలని పెట్టి హిందూ దేవతల పరువుతీయకు అని మరి కొందరు రిక్వెస్ట్ చెయ్యగా ఇంకొందరు అయితే తీవ్రంగా విరుచుకుపడ్డారు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపైన శ్రీ రెడ్డి కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడింది కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సె**ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సె** చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.