అనుకున్నది సాధించాలి అంటే పేదరికం అడ్డుకాదని నిరూపించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంచుకున్న రంగం ఏదైనా తమ ప్రతిభను చాటుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన సాకె భారతి కూడా చేరింది.
ఎక్కడో మారుమూల గ్రామంలో కూలి పని చేసుకుంటూ… తినడానికి సరైన తిండి లేక, ఉండేందుకు సక్రమమైన ఇల్లు లేని స్థితిలో కూడా ఎస్కే(sk) యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది.

పట్టా అందుకునే సమయంలో కూడా చాలా సాధారణంగా చీర మామూలు చెప్పులు వేసుకుని వస్తె… అందరి నోరు ఏళ్ల బోసుకున్నారు. తన జీవిత గాథను తెలుసుకుని ఎంతో స్ఫూర్తిని పొందారు. అయితే సాకె భారతి ఎంత కష్టపడి చదివినా ఫలితం దక్కుతుందా లేదా అని ఆలోచిస్తుండగా ఏపీ ప్రభుత్వం తనకు చెయ్యి అందించింది. కూలీ పని చేస్కుంటు పూట గడుపుకునే సాకె భారతికి తన భర్త తోడుగా నిలిచాడు.
అలా తన కష్టంతో ఎంతో కష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్డీ పట్టా పొంది… ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఇక తన ఉద్యోగ పరిస్థితి ఏంటని అందరూ చర్చిస్తుండగా… ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులో భర్తీ చేసింది. అలా తన కష్టంతో ఎంతో కష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్డీ పట్టా పొంది… ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఇక తన ఉద్యోగ పరిస్థితి ఏంటని అందరూ చర్చిస్తుండగా… ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులో భర్తీ చేసింది. స్థానిక నాయకుడు ఎస్టీ సెల్ నేత రవి కుమార్ నాయక్ చిరవతో ఈ పని సులభతరం అయ్యిందట.

ఇక ప్రజలందరూ కూడా సాకె భారితి అభినందనలు తెలుపుతూ… ప్రభుత్వం ఈ మాత్రం చెయ్యక పోతే సిగ్గు చేటుగా ఉండేదని… సాకె భారతి కష్టంతోనే ఫలితం దక్కించుకుంది దీనిని రాజకీయంగా ఏదో గొప్ప మేలు చేసినట్టు డప్పులు కొట్టుకోవద్దు అన్నట్టుగా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి కష్టే ఫలిః అన్నట్టు సాకె భారతి నిరూపించింది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.




ప్రతీక్ష జిక్కర్ అనే యువతి బెంగళూరులోని ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ ప్రకటన చూసి ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. అలా వెళ్ళి ఆమె 3 రౌండ్ల వరకు జరిగిన ఇంటర్వ్యూలో నెగ్గింది. కానీ ఉద్యోగానికి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఆమె జాబ్ కి సెలెక్ట్ ఎందుకు కాలేదో సదరు కంపెనీ కారణాన్ని తెలుపుతూ ఆమెకు మెయిల్ ను పంపించింది.
ఆ మెయిల్ లో ఏముందంటే, ‘జాబ్ పొందడానికి కావలసిన అన్ని అర్హతలు, నైపుణ్యాలు మీకు ఉన్నాయి. అయితే మీ స్కిన్ టోన్ మా టీంతో మ్యాచ్ అవలేదు. మీ స్కిన్ కలర్ తెల్లగా ఉండటం వల్ల మా టీంలో విభేదాలు వస్తాయని కంపెనీ యాజమన్యం భావించింది. అందువల్ల మీకు ఈ జాబ్ ఇవ్వలేం’ అని మెయిల్లో సదరు కంపెనీ పేర్కొంది. ఈ మెయిల్ తో ఖంగు తిన్న ప్రతీక్ష జిక్కర్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ మెయిల్ స్క్రీన్ షాట్ను తీసి సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేసింది.
వాస్తవానికి కంపెనీ మెయిల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయాను, మనిషి కలర్ బట్టి కూడా జాబ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. మనిషి రంగును బట్టి కాకుండా టాలెంట్ ను బట్టి జాబ్ ఇవ్వాలని సదరు కంపెనీని ఈ పోస్ట్ లో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.





భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.



తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.
అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.


