పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు.. మరణం అనేది తప్పించుకోలేనిది. ఎంతటి కోటీశ్వరుడైనా, పేదవాడైనా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ నూరేళ్లు బతికిన పండు ముసలి కూడా ఇంకొంత కాలం బతికితే బాగుండు అనుకుంటుంది. జీవితం మీద తీపి అలాంటిది. కానీ తన మరణం గురించి ముందే తెలిసిన ఈ యువకుడు చేసిన చేసిన పని అందరి హృదయాలను కలచివేసింది.
తాము త్వరలో చచ్చిపోతామని తెలిస్తే ఎంతలా ఢీలా పడిపోతాం.. బతికుండగానే చావుకళ ఆవహిస్తుంది..మృత్యువు భయం రూపంలో రోజురోజుకూ కబళిస్తుంది.. ఆ ఉన్నన్ని రోజులూ.. నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, దుఖంతోనే ఉంటారు. కానీ తాను చనిపోతున్నా అని తెలిసినా కూడా హర్షవర్షన్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతికాడు..ఆఖరికి చనిపోయాక మృతదేహాన్ని కూడా తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మూడు పదుల వయసుకే నిండునూరేళ్లు నిండిపోయిన ఓ యువకుడి జీవిత గాధ ఇది..

ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు హర్షవర్ధన్ (33), చిన్న కొడుకు అఖిల్. హర్షవర్ధన్ బీఫార్మసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసమని 2013లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడే క్వీన్స్ ల్యాండ్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి సింధు అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

అనంతరం అదే నెలలో తిరిగి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. తన భార్య సింధుకు వీసా ప్రాబ్లం ఇక్కడే ఉండిపోయింది. ఇక తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా తన ప్రయాణం వాయిదా పడింది. ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండే హర్ష వర్ధన్ అదే ఏడాది అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా ఇక్కడే మంచి చికిత్స లభిస్తుంది. మీరేం కంగారు పడకండి అని వారికి నచ్చజెప్పాడు.

కానీ అక్కడ ఆస్ట్రేలియాలో అద్భుతమైన అధునాత వైద్యం తీసుకున్నప్పటికీ చావు నుంచి ఎలాగూ తప్పించుకోలేం అని డిసైడ్ అయిపోయాడు..అందుకే ఉన్న నాలుగురోజులు ధైర్యంగా బతికాడు. తనని కన్నవాళ్లని ప్రేమగా చూసుకున్నాడు.ఉన్న నాలుగురోజులు వారితో గడిపాడు. పది రోజులు కూడా తనతో లేని భార్య జీవితం అలాగే ఆగిపోకూడదు అనుకోని.. ఆమెను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు.

తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు చేశాడు..ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తన మరణానంతరం వ్యవహారాలు చూసుకోవడానికి, మృతదేహాన్ని కార్గోలో ఇండియాకు తరలించడానికి ఒక పెద్ద లాయర్ ను ఏర్పాటు చేసుకున్నాడు..చనిపోయేముందు 2022 సెప్టెంబరు లో సొంతూరుకు వచ్చి 15 రోజులు గడిపి వెళ్లారు.

అయితే వ్యాధి రోజురోజుకూ ఎలా తన ఊపిరితిత్తులను పాడు చేస్తోందో డాక్టర్ గా అర్థం చేసుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు వీడియోకాల్ చేసి మాట్లాడేవాడు. తాను ఎలా ఉన్నానో ప్రతి రోజూ తల్లిదండ్రులకు వీడియో కాల్ లో చెప్పేవాడు. తన స్నేహితులకు నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు అని నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు. అంతే రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇలా తన బాధ మొత్తాన్ని తన గుండెల్లోనే దాచుకుని కడసారి వీడ్కోలు చెప్పాడు హర్ష వర్ధన్.

అతని అన్న రాజ్కుమార్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని హాస్పటల్ కి తరలించారు. అయితే వైద్యం చేస్తుండగానే రాజ్కుమార్ మరణించాడు. ఈ ఘటన పై సమాచారం అందగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు గన్పౌడర్ను గుర్తించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరు ఇచ్చారని ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు మాజీ లవరే నిందితుడు సర్జు అని పోలీసుల దర్యాప్తులో బయట కొచ్చింది.
అంతకుముందే వివాహం సర్జు అనే వ్యక్తి తనకు పెళ్లి అయిన విషయాన్నిదాచిపెట్టి ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ యువతికి హేమేంద్రతో వివాహం నిశ్చయం అవగానే సర్జుకు దూరంగా ఉంది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను నవ దంపతుల ప్రాణాలు తీయడానికి ప్లాన్ వేశాడు. దానిలో భాగంగానే హోం థియేటర్లో బాంబును అమర్చి వారికి బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. సర్జుని అరెస్టు చేసి, విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసధికారి మీడియాతో చెప్పారు.
Also Read:
సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఆదివారం రోజు రాత్రి వెంకటి అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే తన తండ్రి కలను నిజం చేయడం కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి లేడనే బాధను, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంట్లో శవం ఉండగానే తండ్రిని తలచుకుంటూనే ఎగ్జామ్ రాశాడు.
రోహిత్ ఇంటి దగ్గర నుండి పరీక్ష హాల్ వరకు కూడా కన్నీటితో వెళ్లి తండ్రిని గుర్తుచేసుకుంటూ పరీక్ష రాయడం తోటి స్టూడెంట్స్ తో పాటు బంధువులను, గ్రామస్థులను కలచివేసింది. ఇక సోమవారం నాడు పరీక్ష పూర్తి చేసిన తరువాత రోహిత్ ఇంటికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు చేశారు. ఏ బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని, రోహిత్ ను చూసినవారు కన్నీరు పెట్టుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కుటుంబం, వరుణ్ ధావన్,సిద్దార్థ్ – కియారా, జాన్వీ కపూర్, దీపికా- రణవీర్, అలియాభట్ కుటుంబం, ప్రియాంక చోప్రా కుటుంబం, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, రష్మిక, సచిన్ కుటుంబం, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు. ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలను చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొందరు ఈ ఈవెంట్ లో పెట్టిన ఆహారాన్ని షేర్ చేశారు. దాంతో ఆ ఫుడ్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అందరికన్నా సంపన్నుడైన ముఖేష్ అంబానీ పార్టీ అంటే మామూలుగా ఉండదు కదా. ఇక ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులకు వెండి ప్లేట్స్ లో థాలీని అందించారు. పెద్ద వెండి ప్లేట్ లో రోటీలు, పాలక్ పన్నీర్, పప్పు, హాల్వా, కజ్జికాయ, లడ్డు, పాపడ్, డిజర్ట్స్ సర్వ్ చేశారు. వెండి ప్లేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: 

















కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
Also Read: 






