కాషాయరంగు అనగానే మనకి రాజకీయాలే గుర్తొస్తాయి.. కాని ప్రస్తుతం అది అప్రస్తుతం.. ఇన్ని రంగులుండగా సాధువలు కాషాయాన్నేఎందుకు ధరిస్తారు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సాధువులంటేనే శాంతి కాముకులు కదా తెలుపు ధరించవచ్చు కదా.. సాధువలంటే అన్ని త్యజించిన వారు కదా …
కలయో నిజమో … కరోనా కాలపు మాయో అనుకుంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా వాసులు.. కడుపున నలుసు పడక నానాకష్టాలు పడుతున్న దంపతులు కొందరైతే..కడుపున పడ్డ నలుసు తల్లి గర్భం నుండి మాయవవడం అనే వింత గురించి నివ్వెరపోతున్నారు..అవునండి మీరు విన్నది …
స్పెషల్ స్టోరీ: వాళ్ళ ఆలోచనకు కరోనా కొత్తమలుపు… ఇప్పుడు కోవిడ్ సైనికులయ్యారు.!
ఒకప్పుడు టీచర్, డాక్టర్ , కలెక్టర్ ఇలా రకరకాల ఉద్యోగాలెంచుకునేవారు..తర్వాత కాలంలో అందరూ ఇంజనీరింగ్ – సాఫ్ట్ వేర్ అంటూ పరుగులుతీసారు. మరి ఇప్పుడో స్టార్టప్స్ దే హవా.. అవును మన ఆలోచనలే మన సంపాదన గా ముందుకు సాగుతున్నారు చాలామంది.. …
ఒకప్పుడు తుపాకీ పట్టారు…ఇప్పుడు ప్రజల కోసం నిత్యావసరాలు అందిస్తున్నారు..! హ్యాట్సాఫ్ సీతక్క!
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తుంటే, మన నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా మాయమయ్యారు.ఎవరో ఒకరిద్దరు ఫోటో పోజులకి దానాలు, ధర్మాలు చేస్తుంటే .. ఒకరు మాత్రం కరోనా కాలంలో కూడా …
మద్యం మత్తులో ఎంత పని చేసాడో చూడండి….బండికి అడ్డంగా పాము వచ్చిందని మద్యం మత్తులో.
మాములుగా జనాలు పామును చూడడానికే భయపడతారు . కానీ ఆ వ్యక్తి మాత్రం దానిని కొరికి కొరికి చంపేశాడు .అది కర్ణాటకలోని … కోలార్ లో జరిగిన ఘటన . లాక్ డౌన్ వలన ఈ మధ్యనే మద్యం దొరకడంతో అప్పుడే …
రాధా దేవి అనే 50 ఏళ్ళు వయసున్న మహిళా వెన్ను సమస్యతో బాధపడుతూ 500 రూపాయల కోసం 30 కిలోమీటర్లు నడిచింది .ఫిరోజాబాద్ కు వెళ్లిన ఆ మహిళా చేతిలో ఏమి డబ్బులు లేకుండా తిరిగి రావాల్సి వచ్చింది . తన …
ఆర్డర్ చేసిన దాంట్లో స్నాక్స్ రాలేదని ఫోన్ చేసాడు… రూ. 2.25 లక్షలు హుష్కాకి! అసలేమైంది?
మే ఒకటవ తారీఖున ముంబైలోని వ్యారవేత్త కిరణ్ సరుకులు ఇంటికి డోర్ డెలివరీ తెప్పించుకునేందుకు ఇంటర్ నెట్లో సెర్చ్ చేసాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ద్వారా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలతో పాటు 400 రూపాయలు విలువైన చిరుతిళ్ళను కూడా ఆర్డర్ …
అనసూయ అందమైన లవ్ స్టోరీ… ప్రేమించిన వ్యక్తికోసం 9 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది!
యాంకర్ అనసూయ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న పేరు.తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఆమె .యాంకర్ గా ,నటిగా ఆమె కెరీర్ లో ముందుకు దూసుకుపోతుంది.సరైన ప్రణాళిక ద్వారా బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనసూయ.ఇక …
లాక్ డౌన్ వేళ పెళ్లిరోజు సందర్బంగా… హరితేజ భర్త గురించి ఎమోషనల్ గా ఇలా..!
వెండి తెర ,బుల్లి తెర అనే తేడా లేకుండా యాక్టర్ ,హోస్ట్ ,యాంకర్ గా అనేక పాత్రలు పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు హరితేజ .అంతేకాకుండా ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను అటు ఫామిలీ లైఫ్ ను చక్కగా బాలన్స్ చేస్తున్నారు …
50000 మద్యం కొన్నట్టు బిల్ పోస్ట్ చేసాడు…చివరికి ఏమైందో తెలుసా?
నిన్నటి నుండి కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. గ్రీన్ జోన్స్ లో మద్యం అమ్మకాలు జరిగాయి. ఇన్ని రోజులు మద్యం దొరకకపోవడం వల్ల మందు బాబులు అందరు మద్యం కోసం వైన్ షాప్స్ దగ్గర ఒక్కసారిగా ఎగబడ్డారు. సామజిక దూరం …
