బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ చూసి నార్త్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ స్టైల్ టేకింగ్, ఎమోషన్స్, ఎలివేషన్స్ కు బాలీవుడ్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు.
గత 4 ఏళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమయిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాది తన సత్తా చాటుతున్నాడు. ఏడాది మొదట్లో రిలీజ్ అయిన ‘పఠాన్’ మూవీతో వెయ్యి కోట్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు జవాన్ తో తొలిరోజు సూపర్ హిట్ టాక్ తో పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను బీట్ చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో జవాన్ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిరోజు హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన మూవీ జవాన్. ఈ చిత్రంలో విజయయ సేతుపతి, దీపికా పదుకొనే, అతిథి పాత్రలో సంజయ్ దత్ నటించారు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించిన జవాన్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: మూడు పదుల వయస్సు దాటినా, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని 8 స్టార్ హీరోయిన్లు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!

1. అర్జున్ రెడ్డి:
2. గీతా గోవిందం:
3. నటి పార్వతి కామెంట్స్:
3. నోటా:
4. లైగర్:
5. ఖుషి:
ఈ ప్రకటన పై చాలా మంది దేవరకొండను ప్రశంసించగా, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీని రిలీజ్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీ వల్ల తాము నష్టపోయామని, తమకు కూడా అండగా ఉండాలంటూ ట్వీట్ చేయడం వివాదానికి దారి తీసింది.
పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ముళ్లు. వారిద్దరూ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వారి కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించారు. అది మాత్రమే కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో ఆడియెన్స్ మనసులలో స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వాస్తవానికి వీరిద్దరు కోలీవుడ్ హీరోలు. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఈ హీరోలు మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీ.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన ఈ సోదరులు నటించిన సినిమాలు తెలుగులో విడుదల అయ్యి, మంచి కలెక్షన్స్ రాబడతాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగులో హిట్ అందుకున్నారు. తమిళ హీరోలు అయినప్పటికీ టాలీవుడ్ లో వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు విలక్షణమైన నటన, విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అనుష్క ఎన్నో హిట్ సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా రాణించారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించి, మెప్పించింది. టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పేరు గాంచింది. కన్నడ అమ్మాయి అయినా, తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ అభిమానాన్ని పొందింది. అరుంధతి మూవీతో మహిళా ఆడియెన్స్ ఆకట్టుకున్న అనుష్క బాహుబలి మూవీలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకుంది.
బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి చిత్రాలే చేస్తుంది అనుకున్నారు. ఆ తరువాత భాగమతి మూవీ చేసింది. ఆ మూవీ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క సైలెంట్ అయ్యింది. చాలా కాలం తరువాత సి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.
దానికి కారణం అనుష్క సైజ్ జీరో మూవీ కోసం బరువు పెరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె అదే ఫిజిక్ కొనసగిస్తున్నారని అంటున్నారు. ఇక ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో కూడా అనుష్క బొద్దుగానే ఉంది. అందువల్లే అనుష్క మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదని ఇండస్ట్రీలో టాక్.
నేటి తరంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే, తొందరగా మెచ్యూర్ అవుతున్న విషయం తెలిసిందే. అలా కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఆడపిల్లల తల్లులు ఏ వయసులో రజస్వల అవుతారో, వారి పిల్లలు కూడా దాదాపు అదే ఏజ్ లో మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అధిక బరువు ఉన్న ఆడపిల్లలు, తక్కువ బరువు ఉన్నవారి కన్నా త్వరగా మెచ్యూర్ అవుతారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే పిల్లలు, పాలు, మాంసం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లలు కూడా చిన్నవయసులో మెచ్యూర్ అవుతారని పరిశోధనలు చెప్తున్నాయి.
సుమన్ టీవిలో యోగా ట్రైనర్ సాహితీయోగ ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యుర్ అవ్వడానికి గల కారణం గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే అది కూడా తొమ్మిది, పది సంవత్సరాలకే మెచ్యూర్ అవడానికి ముఖ్య కారణం డీ విటమిన్ డెఫిషియన్సీ అని తెలిపింది. శరీరంలో విటమిన్ డీ లోపం ఏర్పడినపుడు చాలా సివియర్ పెయిన్స్ వస్తాయి.
ఒక్కోసారి ఆ పెయిన్ వల్ల కదలలేని స్థితి కూడా రావచ్చు అని అన్నారు. విటమిన్ డీ లోపం ఉందని తెలిసినపుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటల కన్నా ముందు పదిహేను నిముషాల పాటు ఎండలో ఉండాలని, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఎండలో పదిహేను నిముషాల పాటు నడవడం లాంటివి చేయడం వల్ల శరీరానికి కావాల్సిన డీ విటమిన్ అందుతుందని తెలిపారు.
1. జవాన్ :
2. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి :
ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు/ సిరీస్ లు :


ఉదయనిధి స్టాలిన్మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్ కోరారు.
ధనుష్, మంజు వారియర్ నటించిన సినిమా అసూరన్. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ధనుష్ కు అక్క కూతురు మరియమ్మ పాత్రలో అమ్ము అభిరామి నటించింది. ధనుష్ శివసామిగా నటించాడు. శివసామి, మారియమ్మలు ప్రేమించుకుంటారు. ఆమె కుటుంబంతో సహా గుడిసెలలో సజీవదహనం అవుతుంది.
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ మరియమ్మ పాత్రను చదువుకోవడానికి స్కూల్ కు వెళ్ళే పాత్రలో చూపించారు. ఈ మూవీ చదువు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2019లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ధనుష్ ఉత్తమ నటుడి అవార్డును అసురన్ చిత్రానికి గాను పొందారు. ఇదే సినిమాని తెలుగులో నారప్ప టైటిల్ తో తెరకెక్కించారు.
ఈ మూవీలో అగ్ర హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించారు. ఒరిజినల్ మూవీలో మరియమ్మ పాత్రను చేసిన అమ్ము అభిరామి నారప్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో అక్క కూతురి పాత్రలో కన్నమ్మగా నటించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కన్నమ్మ పాత్రను టైలరింగ్ నేర్చుకున్నట్టుగా చూపించారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు అసలు సినిమానే విద్య గురించి, కాబట్టి తమిళంలో చదువుకున్నట్టుగా చూపించారు. కానీ తెలుగులో ఆ పాయింట్ ఎందుకు మార్చారు అని కామెంట్స్ చేస్తున్నారు.
అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ అయిన పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కలేదు. వారికి మాత్రమే కాకుండా సంజూ శాంసన్కు, స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు రవిచంద్రన్ అశ్విన్ లకు కూడా వరల్డ్కప్ ఆడేందుకు అవకాశం దొరకలేదు.
ప్రకటించిన జట్టే ఫైనల్ అని, ఒకవేళ గాయాల బెడద ఉంటే మార్పులు ఉండవచ్చని, లేదంటే ఎలాంటి మార్పులు ఉండవని భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టంగా తెలిపారు. అన్ని వైపులా నుండి బాగా ఆలోచించిన తరువాతే ఈ పదిహేను మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ కప్ అక్టోబరు 5 నుంచి ఇండియా వేదికగా జరుగనుంది. అయితే సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్ల నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను తొలగించడాన్ని తప్పుబట్టాడు. భారత జట్టు మ్యాచ్ విన్నర్ను వరల్డ్ కప్ నుండి పక్కనపెట్టిందంటూ ట్వీట్ చేశారు. చాహల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కొందరు నెటిజెన్లు కేఎల్ రాహుల్ ను ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. రాహుల్ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్లో లేని రాహుల్ ను ఎలా ప్రపంచ కప్ కు ఎంపిక చేశారని కామెంట్స్ పెడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ నటిస్తున్న మూవీ ఓజి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాహో డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్, సుజిత్ కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.
పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలి మరింతగా పెరిగిపోయాయి. పవన్ లుక్స్, యాక్షన్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యూత్ అంతా ఓజి టీజర్ తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి.
ఒకటని కాకుండా కాస్ట్యూమ్స్, కత్తి, గన్ ఇలా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క దాని గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.