సూపర్స్టార్ మహేష్ బాబు మూవీ నుండి అప్ డేట్ వస్తుందంటే తెలుగు ఇండస్ట్రీలో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సర్కారు వారి పాట తరువాత మహేష్ నుండి ఇప్పటివరకు కొత్త మూవీ రాలేదు.
మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న మహేష్ 28వ చిత్రం షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. గత కొద్ది రోజుల నుండి ఈ మూవీ టైటిల్స్ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమా గురించి నెల రోజులుగా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారని టాక్. మే 31న ఈ మూవీ నుండి అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తరువాత వస్తున్న మొదటి జయంతి కావడంతో ఘట్టమనేని అభిమానులకు మూవీ అప్డేట్ తో సంతోషం కలిగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినా 6 టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏమిటంటే..
1. అయోధ్యలో అర్జునుడు:
అ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు గత ఏడాది ఒక వార్త వినిపించింది. అయోధ్య అంటే రాముడు గుర్తుకు వస్తాడు. అయితే రామాయణ, మహాభారతాలను కలుపుతూ త్రివిక్రమ్ ‘అయోధ్యలో అర్జునుడు’ అనే వెరైటీ టైటిల్ పెట్టారని టాక్.
2. అమ్మకథ:
ఆ మధ్య ఈమూవీకి ‘అమ్మకథ’ అనే టైటిల్ను పెట్టినట్లుగా సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఈ టైటిల్ కాస్త డీఫెరెంట్ గా ఉందనే టాక్ వచ్చింది. ‘అ’ సెంటిమెంట్ను ఇక్కడా వదలవా అని మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై కామెంట్స్ చేశారు.
3. అమరావతికి అటు ఇటు:
ఇక టైటిల్స్ అన్నింటిలోకి ‘అమరావతికి అటుఇటు’ అనే దాని పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ లో ‘అ’ అనే అక్షరంతో మొదలవుతాయనే విషయం తెలిసిందే. అది త్రివిక్రమ్ సెంటిమెంట్.
4. గుంటూరు కారం:
ఇక అమరావతికి అటుఇటు తరువాత ‘గుంటూరు కారం’ అనే టైటిల్ కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
5. ఊరికి మొనగాడు:
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా టైటిల్ ఊరికి మొనగాడు. ఈమూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది.
6. పల్నాడు పోటుగాడు:
తాజాగా మరో టైటిల్ వినిపిస్తోంది. ‘పల్నాడు పోటుగాడు’ అనే టైటిల్ను ఖరారు చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది.
ఈ మూవీ కథ పల్నాడు బ్యాగ్డ్రాప్తో సాగుతుందట. దాంతో ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారంట.
Also Read: “ప్రభాస్” తో పాటు… “త్రిష” తో 3 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన 7 హీరోలు..!

1. యూట్యూబ్ లైక్ స్కామ్ :
2. కూపన్ స్కామ్:
3. కాల్ స్కామ్:
4. వీడియో కాల్ స్కామ్:
5. లాటరీ స్కామ్:
మెటా కంపెనీ అఫిషియల్ గా కాల్ స్కామ్ గురించి చెప్పింది. ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించింది. మీరు ఇలాంటివి జరగకుండా సేఫ్ గా ఉండాలంటే చేయవలసిన 4 పనులు..
వేడి పెరగడం:
జీర్ణక్రియ పాడవడం:
కిడ్నీల పై ప్రభావం:
Also Read:
సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సౌమ్యా రావు, అనుకోకుండా ‘జబర్దస్త్’ షో యాంకర్ గా మారింది. ఈ షోలో చలాకీగా, తన మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సౌమ్య రియల్ లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా సౌమ్యా రావు తల్లి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. మదర్స్ డే రోజున సౌమ్యా రావు తన తల్లి వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ, చివరి రోజుల్లో తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
తన తల్లి పడిన నరకయాతన మరో తల్లికి రాకూడదని ఎమోషనల్ అయ్యారు. “అమ్మ, డాక్టర్లు, అంబులెన్స్, మందులు, ట్రీట్మెంట్, బాధ. అది ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దేవుడికి ఎన్ని పూజలు, ఉపవాసాలు చేసినా వృథా అయ్యాయి. అమ్మా నువ్వు లేకుండా నా లైఫ్ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు మళ్లీ నా కోసం పుడతావని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడా నా తల్లిదండ్రులను మళ్ళీ నాకు ఇవ్వు” అంటూ తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్తూ సౌమ్యా రావు ఎమోషనల్ అయ్యారు. సౌమ్య రావు పోస్ట్ చూసిన నెటిజెన్లు ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు జీవితంలో కొల్పోయిన ఆనందాలను దేవుడు తిరిగి ఇస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.
1. ప్రభాస్ – 100-150 కోట్లు:
2. సైఫ్ అలీ ఖాన్ – 12 కోట్లు:
3. కృతి సనన్ – రూ. 3 కోట్లు:
4. సన్నీ సింగ్ – 1.5 కోట్లు:
5. సోనాల్ చౌహాన్ – రూ. 50 లక్షలు:
1. విజయనిర్మల :
2. భానుమతి:
3. సావిత్రి:
4. జీవిత రాజశేఖర్ :
5. రేవతి :
6. బి జయ:
7. సుచిత్రా చంద్రబోస్:
8. సుధా కొంగర:
9. నందిని రెడ్డి:
10. శ్రీప్రియ:
11. రేణు దేశాయ్ :
12. ఘట్టమనేని మంజుల :
13. కంగనా రనౌత్ :
14. లక్ష్మీ సౌజన్య:
15. గౌరీ రోనంకి:
ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, కోల్కతా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కోల్కతా జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ధోనీ స్టేడియం చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో చెన్నై ప్లేయర్స్ అంతా ధోనితో నడుస్తూ ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన గవాస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగి, తన షర్ట్ పైనే గవాస్కర్ ధోనీ ఆటోగ్రాఫ్ ను తీసుకున్నాడు.
కొన్ని రోజులుగా చెపాక్ లోనే ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్ అని, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ దగ్గర దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత ధోనీ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. “ధోనీ కనీసం వచ్చే ఐపీఎల్ సీజన్ లేదా మరిన్ని సీజన్లలో ఆడాలని అన్నారు. ధోనీ ఆడటం వల్ల ఐపీఎల్ చాలా ప్రయోజనం ఉంటుందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 10 ఏళ్లకు ఓ సారి వచ్చే ఆటగాడు కాదని, వందేళ్లకు ఒకసారి వచ్చే ఆటగాడని కొనియాడారు.
కెవిన్ పీటర్సన్ గతంలో ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాలని అన్నారు. నూరేళ్లకు ఓ సారి వచ్చే ధోనీ లాంటి ప్లేయర్ ను అభిమానులు మళ్లీ మళ్లీ చూడాలని భావిస్తారని, కనుక ఇదే ధోనీ ఆఖరి సీజన్ కాదని, మళ్లీ ఆడతాడనే భావిస్తున్నానని” అని గావాస్కర్ అన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డబ్ అయిన చిత్రాలకు యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ రావడంతో ఛత్రపతి సినిమాని భారీ లెవల్ లో హిందీలో రీమేక్ చేశారు. కానీ 55 లక్షల వసూళ్లతో మూవీ యూనిట్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
రెండవ రోజు 45 లక్షలు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం తేలిపోయింది. ఈ మూవీ కోసం గత నెల రోజులుగా సినిమా కోసం చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ చేశారు మూవీ యూనిట్. కానీ ఇలాంటి ఓపెనింగ్స్ ను చూసి చిత్ర యూనిట్ నిరాశ పడుతున్నారు. బాలీవుడ్ లో అంతగా ఎఫెక్ట్ చూపని ఈ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోటి 20 లక్షల నుండి కోటిన్నర వరకు మేకర్స్ ఖర్చు పెట్టారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఛత్రపతి హిందీ సినిమా ఫస్ట్ డే 60 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక పోయింది. ఇక ఈ మూవీకి పెన్ స్టూడియోస్ సంస్థ సుమారు అరవై కోట్లు బడ్జెట్ పెట్టిందట. అయితే మూవీ రిలీజ్ కు ముందే ఆ డబ్బుని పలు రకాల రైట్స్ గా రాబట్టుకుందని తెలుస్తోంది. అయితే ప్రమోషన్ కి పెట్టిన ఖర్చులో 10 శాతం కలెక్షన్స్ కూడా ఈ మూవీ 2 రోజుల్లో సాధించలేకపోయింది. ఇది ప్రొడ్యూసర్స్ కి భారం అని టాక్.
సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ డ్రామాకా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్స్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దిశా పఠానీ నటిస్తోంది.
కంగువ షూటింగ్ విరామం రావడంతో సూర్య ప్రస్తుతం కొడైకెనాల్లో తన కుటుంబంతో కలిసి హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఆత్మీయస్వాగతం పలికిన సూర్య, జ్యోతిక దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ వారితో కలిసి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో సూర్య లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో గజిని చిత్రం సమయంలో డిఫరెంట్ లుక్లో కనిపించిన సూర్య. మిగతా చిత్రాలలో రెగ్యులర్ లుక్లో నటించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సూర్య కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కంగువ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ సూర్య బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ పోర్షన్ చిత్రీకరణ కొడైకెనాల్లో జరుగుతోంది. ఆగస్టు 2023నాటికి షూటింగ్ ను పూర్తిచేయాలని యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం హీరో సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుటున్న మూవీ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సహ నిర్మాత జ్ఞానవేల్ రాజా. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.