రాయలసీమలో జరిగే అతి పెద్ద జాతర తిరుపతి గంగమ్మ జాతర. ప్రతి ఏడాది చైత్రమాసం ఆఖరి వారంలో ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర మొదలవుతుంది. 9 రోజులు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో గంగమ్మను దర్శించుకున్నారు. ఈ జాతర చిత్తూరు పరిసర ప్రాంతాలలో జీవించే ప్రజల జీవన విధానాలను, ఆచారాలు ప్రతిబింబిస్తుంది.
బైరాగి వేషంతో మొదలయ్యే ఈ జాతరలో వేసే ప్రతి వేషంలో ప్రత్యేకత, ఆధ్యాత్మిక, అంతర్యం నిగూఢమై ఉంటుంది. పాలేగాడిని వేటాడి అంతమోదించడానికి అమ్మవారు వేసిన వేషాలను ఈ జాతర రోజుల్లో భక్తులు అనుసరించడం ద్వారా అమ్మవారు సంతృప్తి చెందుతుందని, తద్వారా తమ కోరికలు తీర్చుతుందన్నది ఇక్కడి వారి విశ్వాసం. జాతరలో మొదటి రోజు భక్తులు బైరాగి వేషం వేసుకొని, శరీరానికి నాముకొమ్ము రాసుకుని, వేప కొమ్మలు పట్టుకొని, బూతులు తిట్టుకుంటూ గుడికి వెళ్ళి, అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
తరువాత రోజు బండ వేషం, 4వ రోజు తోటి వేషం వేసుకుంటారు. తోటి వేషంలో శరీరానికి మసి బొగ్గు పూసుకుని, తెల్లని బొట్టు, చుక్కలు పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కూడా మీసాలను ధరిస్తారు. ఐదో రోజు కైకాల కులస్థులు వారి వంశ పారంపర్యంగా వస్తున్న దొర వేషాన్ని వేసుకుంటారు. ఆరవ రోజున మాతంగి వేషాలు వేసుకుంటారు. పురుషులు కూడా స్త్రీల వలె అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు.
సున్నపు కుండల వేషాన్నికైకాల కులస్థులు వేసుకొని గంగమ్మకు ప్రతిరూపంగా గ్రామంలోని వీధులలో తిరుగుతూ భక్తులతో హారతులు అందుకుంటారు. ఆఖరి రోజు గంగమ్మ విశ్వరూప దర్శనం అవుతుంది. తరువాత పేరంటాళ్ల వేషం వేసుకున్న వంశస్థుడు వచ్చి అమ్మవారి చెంపను కత్తితో నరకడంతో ఈ జాతర సమాప్తం అవుతుంది. అమ్మవారి విశ్వరూపాన్ని బంకమట్టితో నిర్మిస్తారు. జాతర ముగిసిన తరువాత ఆ మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీపడతారు. ఈ మట్టిని తీసుకోవడం ద్వారా గృహబాధలు, దీర్ఘకాలిక రోగాలు, దేహబాధలు, భయం పోతుందని నమ్ముతారు.
తిరుపతి గంగమ్మ జాతర వెనుక ఉన్న కథ:
పూర్వకాలంలో పాలెగాళ్ళు చిత్తూరును పాలించేవారు. అయితే పాలెగాళ్ల దురాగతాలు, అరాచకాలు రోజు రోజుకు పెరిగి పోతుండడంతో ఆ అమ్మవారు గంగమ్మగా అవతరించినట్టుగా అక్కడి స్థల పురాణం చెబుతోంది. అయితే పాలెగాడు గంగమ్మ తల్లికి భయపడి కనపించకుండా దాక్కొని ఉండేవాడు. పాలెగాడిని బయటకి రప్పించడానికి రోజుకో వేషంతో బూతులు తిడుతూ గంగమ్మ తల్లి వెతికేది.
కానీ అతడు బయటకు వచ్చేవాడు కాదు. చివరికి గంగమ్మ దొరవేషంలో వచ్చి పిలవగానే అతని దొర వచ్చాడని బయటకు రావడంతో గంగమ్మ అతనిని సంహరించి ప్రజలను అతని బారి నుండి రక్షిస్తుంది. ఆనాటి నుండి చైత్రమాసం ఆఖరి వారంలో 9 రోజుల పాటు రోజుకో వేషంతో భక్తులు వేషాలు వేసుకొని బూతులు తిడుతూ ఉంటారు. వైభవంగా ఉత్సవాలు చేస్తారు. తొలిరోజు బైరాగి వేషాన్ని భక్తులు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. పొంగలి, అంబలి నైవేద్యంగా సమర్పిస్తారు.
Also Read: ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!

1. రాళ్ళపల్లి :
2. ఎం.ఎస్.నారాయణ :
3. ఆహుతి ప్రసాద్ :
4. వేణు మాధవ్ :
5. చలపతి రావు :
6. రాజన్ పి.దేవ్ :
Also Read:
ఇక డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తుంటారని, కొన్ని సార్లు అయితే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వొచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దిల్ రాజు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరని టాక్ ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిసార్లు గొడవలు అయ్యాయనే రూమర్స్ వచ్చాయి. వీటిలో నిజం లేదని దిల్ రాజు చెప్పారు.
డైరెక్టర్ శంకర్ గురించి నాకు తెలుసు. అందువల్ల ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఈ మూవీ ఉండాలని ముందే అనుకున్నాము. ముందు ఇండియన్ 2 చేయాలని భావించాము. అయితే అది కుదరలేదు. తరువాత శంకర్ గారు గేమ్ చెంజర్ స్టోరి చెప్పినప్పుడు రామ్ చరణ్ హీరోగా అనుకోలేదు. ఆయన స్టోరీ చెప్పినపుడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అన్నారు. కానీ నేను రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని సలహా ఇచ్చాను. దాంతో శంకర్ రామ్ చరణ్ కు కథ చెప్పడంతో ఇద్దరికీ కనెక్ట్ అయిందని అన్నారు.
Also Read:
1.ఏ మాయ చేసావే:
2. ఏటో వెళ్ళిపోయింది మనసు:
3. బెంగళూరు నాట్కల్:
4. యూటర్న్:
5. ఓ బేబీ:
6. జాను:
7. సిటాడెల్:
Also Read:
అయితే సాయి పల్లవిని ఆడియెన్స్ అంతగా ఓన్ చేసుకోడానికి కారణం ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించడమే. సాయి పల్లవి ధరించే వస్త్రాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. హీరోయిన్స్ మేకప్ వేసుకోకుండా ఉండడం అరుదుగా జరుగుతుంది. కానీ సాయి పల్లవి మేకప్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. చెప్పాలంటే ఆమె మేకప్ వేసుకోదు. ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆన్ స్క్రీన్ పైన ఆమె మేకప్ ఉపయోగించదు. సాయి పల్లవి తాజాగా మేకప్ ఎందుకు వేసుకోదు అనే విషయాన్ని రివీల్ చేసింది.
ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాలో అభద్రతాభావం ఉండేది. నా ముఖం పై వచ్చిన మొటిమల్ని చూస్తే చాలా బాధగా అనిపించేది. అలాగే నా గొంతు కూడా బాగుండదు అని అనుకునేదాన్ని. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండానే నటించాను. ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డాను. అయితే మేకప్ లేకున్నా అందంగా ఉన్నానని ప్రశంసలు వచ్చాయి. ఆ మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక అప్పటి నుంచి మేకప్ వాడకుండానే నటిస్తున్నాను. ఇక దర్శకులు ఎప్పుడు నన్ను మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
Also Read:
ఇటీవల దివ్య దృష్టి అనే హిందీ సీరియల్ కి సంబంధించిన క్లిపింగ్ ను షేర్ చేయడంతో సామాజిక మధ్యమాలలో దాని పై కామెంట్స్ చేస్తున్నారు. దివ్య దృష్టి అనే సీరియల్ స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఇది ఒక అక్కాచెల్లెల్ల కథగా చెప్పవచ్చు. దివ్య, దృష్టి అనే ఇద్దరు విడిపోయిన అక్కాచెల్లెల్లు అతీంద్రియ శక్తులను కలిగి ఉంటారు. వీరిలో ఒకరు తన మూడవ నేత్రంతో భవిష్యత్తును చూడగలరు. వేర్వేరు కుటుంబాలతో దత్తత తీసుకున్నారు.
వీరిని వెంటాడే శత్రువు మధ్య జరిగే ఈ సీరియల్ మొదట్లోచాలా ఆసక్తిగా ఉన్నప్పటికి రాను రాను ఆ ముగ్గురి మధ్య వచ్చే అంతులేని గోడవలతో ఆడియెన్స్ కి సహనానికి పరీక్షలా మారుతోంది. ఈ క్రమంలో ఈ సీరియల్ లోని ఒక సీన్ ని నెట్టింట్లో షేర్ చేయడంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ సన్నివేశంలో పై నుండి కింద పడిపోతున్న హీరోయిన్ ను అప్పటి దాకా ఆమె పక్కనే ఉన్న అతను వేగంగా వచ్చి కిందపడకుండా పట్టుకుంటాడు. అది కూడా అతను మెట్లు దిగి వస్తాడు. ఎంత వేగంగా వచ్చినా కూడా నిజ జీవితంలో అయితే అలా చేయలేరు.
దాంతో ఈ సీరియల్ లో అతను ఫాస్ట్ గా వచ్చి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి పంపించండి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సీరియల్ లో దివ్య మరియు దృష్టి పాత్రలలో సనా సయ్యద్ మరియు ప్రకృతి నౌటియల్ నటించారు. ఈ సీరియల్ హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
అతని అన్న రాజ్కుమార్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని హాస్పటల్ కి తరలించారు. అయితే వైద్యం చేస్తుండగానే రాజ్కుమార్ మరణించాడు. ఈ ఘటన పై సమాచారం అందగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన స్థలంలో పోలీసులు గన్పౌడర్ను గుర్తించారు. అప్పుడు ఆ బహుమతి ఎవరు ఇచ్చారని ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు మాజీ లవరే నిందితుడు సర్జు అని పోలీసుల దర్యాప్తులో బయట కొచ్చింది.
అంతకుముందే వివాహం సర్జు అనే వ్యక్తి తనకు పెళ్లి అయిన విషయాన్నిదాచిపెట్టి ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ యువతికి హేమేంద్రతో వివాహం నిశ్చయం అవగానే సర్జుకు దూరంగా ఉంది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను నవ దంపతుల ప్రాణాలు తీయడానికి ప్లాన్ వేశాడు. దానిలో భాగంగానే హోం థియేటర్లో బాంబును అమర్చి వారికి బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. సర్జుని అరెస్టు చేసి, విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసధికారి మీడియాతో చెప్పారు.
Also Read:
1.ఈ వీడియోలో 2004 సంవత్సరం అన్నారు. కానీ సినిమా 1998లో జరిగినట్టు చూపించారు. అంటే ఈ చిత్రంలో ఆరు సంవత్సరాల తరువాత జరిగిన కథను చూపించబోతున్నారని అర్దం చేసుకోవచ్చు.
2. ఈ వీడియోలో వర్షం సినిమా పోస్టర్ కనిపిస్తోంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన మూడవ వారం అని కనిపిస్తోంది. వర్షం సినిమా 2004లో జనవరి 14న విడుదల అయ్యింది. దీనిని బట్టి చూస్తే పుష్ప 2 కథ ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తోంది.
3. ఈ గ్లింప్స్ లో వర్షం సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ పోస్టర్స్ కూడా ఉన్నాయి.
4. ఇందులో ప్రజలు పోలీసుల మీద పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే పుష్ప-2లో పోలీసులు అల్లు అర్జున్ను పట్టుకుంటారని, ఈ క్రమంలోనే ప్రజలు పుష్పను విడిపించడానికి పోలీసులకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ కూడా కాల్చినట్లు చూపిస్తారు.
5.చివరిలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రను పుష్ప పార్ట్ -1 లో అవమానించడం తెలిసిందే. అందుకు పగ తీర్చుకోవడానికీ పుష్ప రాజ్ అరెస్ట్ చేశారా? పుష్ప బుల్లెట్ గాయంతో బైక్ పై తప్పించుకున్నట్లుగా చూపించారు. కానీ ఆ బైక్ పా వెళ్తున్న వ్యక్తి పుష్పరాజ్ కాదు కేశవలా అనిపిస్తున్నాడు.
watch video :
తాను ఏపీ మాజీ సీఎం అయిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని అని చెప్పారు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం అని, ఎంఫిల్ వరకు చేశానని తెలిపారు. అతనకు మూడుసార్లు వరుసగా గోల్డ్ మెడల్ వచ్చిందని,ఆ తరువాత ఉద్యోగం చేయాలనుకున్నానని అన్నారు. అయితే టాప్ దర్శకులు వారి ప్రాజెక్టుల్లో చేయాలని మా ఇంటికి వారి పీఏలను పంపించేవారు. దాంతో మా అమ్మ పెద్దవాళ్లు నటించమని అంటే వద్దంటా అని వారికి ఒకే చెప్పేది. మా అమ్మ వల్లే ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పటికీ కూడా నటిస్తూనే ఉన్నానని తెలిపారు.
అప్పట్లో ఆర్టిస్టులు ఎంతో డెడికేటెడ్గా ఉండేవారని, మేకప్ వేసుకొని ఉదయం 7.30 లోపే సెట్ కి వెళ్ళేవారిమని అన్నారు. ఒక్కోసారి అయితే రాత్రి 12 కూడా అయ్యేదని, ఇంకొన్ని సార్లు అయితే నెక్స్ట్ డే ఉదయం 6 వరకూ కూడా షూటింగ్ ఉండేదని అన్నారు. క్యారెక్టర్, లైటింగ్, వెదర్ ను బట్టి మేకప్ సామగ్రిని మార్చాల్సి వచ్చేది. కాస్ట్యూమ్స్ ఒకరోజు వాడినవి మళ్లీ వాడకూడదు. అందువల్ల వాటిని ఎప్పుడు కొంటూనే ఉండాలి. మాకు లోన్స్ కూడా రావు. లోన్ కోసం వెళ్ళినపుడు మీకు నెలవారిగా జీతాలు ఉండవు. సీరియల్ నుంచి తొలగిస్తే గ్యారెంటీ ఏమిటి అని అనేవారు.
ఇక మీ కెరీర్లో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమిటి యానాం ప్రశ్నకి సమాధానంగా నేను చేసిన సీరియల్స్ అన్ని ఇష్టపడి చేశాను. అయితే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో చేసిన అమ్మావారి గెటప్ చాలా ఇష్టం అని అన్నారు. ఇప్పుడు ‘నేత్ర’ అనే సీరియల్ లో నటిస్తున్నాను. ఈ సీరియల్ ఒకేసారి ఐదు భాషల్లో ప్రసారం అవుతుంది. తెలుగులో ఇలా ప్రసారం అవడం ఇదే మొదటిసారి అని అన్నారు.
Also Read:
మేషం:
వృషభం :
మిథున రాశి :
కర్కాటకం:
సింహ రాశి :
కన్య:
తుల:
వృశ్చిక రాశి:
ధనుస్సు:
కుంభం:
మీనం :
Also Read: