బాలీవుడ్ మన్మధుడు షారుఖ్ ఖాన్ స్క్రీన్ మీదకి వస్తే అమ్మాయిల రెప్పలార్పకుండా చూస్తారు. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ యూత్ లాగా తయారు అవుతున్న షారుఖ్ ఖాన్ ను చూసి నోరెళ్ళబోసుకుంటున్నారు యువత.
అప్పట్లో మంచి లవర్ బాయ్ గా, సూపర్ హిట్ లవ్లీ సినిమాలను అందించి… ఇప్పుడు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ తో వేడెక్కించి సినీ పరిశ్రమను షేక్ ఆడిస్తున్నాడు. కమ్ బ్యాక్ తర్వాత వరుస సినిమాలతో పరుగులు తీస్తున్నారు.

ఇక ఇటీవల జవాన్ సినిమా చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమాలోని ఓ పాటను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించగా నయనతార, ప్రియమణి, దీపికా పదుకొణె వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలోని జవాన్ టైటిల్ సాంగ్ జిందా బందా అని హిందీలో, దుమ్ము దులిపేలా అని తెలుగులో విడుదల చేయగా… ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే… దీనికోసం ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి తదితర ప్రాంతాల నుండి మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి షూటింగ్ చేశారు.

ఇదిలా ఉంటే ఇంకాస్త అట్రాక్షన్ జోడించడానికి ఈ పాటలో సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుక్ ఖాన్ వేసిన స్టెప్పులు అదరగొట్టారు. దీనికి తోడు షారుఖ్ ఈ పాటలో చాలా యంగ్ గా కనిపించడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు.

ఇక ఈ పాటను 5 రోజుల్లో పూర్తి చెయ్యగా… మొత్తం 15 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందట. కాగా ఈ పాటకు అనిరుధ్ మ్యూజిక్ ఒక లెవెల్ లో ఉంటే, షారుఖ్ లుక్ మరో లెవెల్ అనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 7నా ఘనంగా విడుదల అయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













1. శాకుంతలం:
2. ఏజెంట్:
3. కబ్జా:
4. మీటర్:
5. ఆదిపురుష్:
6. రామబాణం:
7. మైఖేల్:
8. హంట్:
9. మళ్ళీ పెళ్లి:
10. అమిగోస్:
11. వీర సింహ రెడ్డి:
12. తెగింపు:
పోస్టర్, టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. మంచి కలెక్షన్స్ సాధించినప్పటికి, ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
విజయ్ సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నారు. లియో తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి “తలపతి 68” మూవీలో నటించబోతున్నాడు. వెంకట్ ప్రభు ప్రత్యేకమైన కథనంతో సాగుతాయి. విజయ్తో సినిమా అనడంతో విజయ్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ డైనమిక్ జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లియో, తలపతి 68 కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల దృష్టిని దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఒకటి ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన రాజమౌళి గతంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ నటించిన కురువి అనే మూవీ ఛత్రపతి మూవీ నుండి తీసుకోబడింది అని టాక్.
మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కోసం అటు మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.
జులై 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30.05 కోట్ల భారీ కలెక్షన్స్ సంపాదించింది. కానీ రెండవ రోజు కొంచెం కలెక్షన్స్ వసూళ్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయని అంతా అనుకున్నారు.
అయితే తెలుగు స్టేట్స్ లో రూ. 11 – 11.50 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 – 14 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో బ్రో మూవీ రూ. 56 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించాలంటే ఇంకా రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలని తెలుస్తోంది.
ప్రియాంక తుంపల టాలీవుడ్ లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో ఒకరు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలను తెలిపారు. ప్రియాంక స్వస్థలం విశాఖపట్నం. తాను ఒక కార్పొరేట్ ఉద్యోగినని, బీఏ చేసిన ఆమె ప్రొడక్ట్ బ్రాండింగ్, ఆర్జే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశానని అన్నారు. ఒకసారి పని మీద అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లానని, ఆ సమయంలో ‘విలేజ్లో వినాయకుడు’ మూవీ కోసం డబ్బింగ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.
అక్కడే మొదటిసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ల గురించి తెలిసిందని, ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సరదాగా అందులో పాల్గొన్నాను. డైరెక్టర్కి నా గొంతు నచ్చడంతో ఆ మూవీలో అవకాశమిచ్చారు. ఆ మూవీనే నా ఫస్ట్ మూవీ అని తెలిపారు. వర్క్ నచ్చడంతో డబ్బింగ్ ను కొనసాగించానని అన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గత 15 ఏళ్లుగా చాలా మంది ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని, అలా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
అలా ప్రియాంక తుంపాల కాజల్ అగర్వాల్, రాశికన్నా, తమన్నా, సాయిపల్లవి, పూజా హెగ్దే, రష్మిక, రెజీనా, నభా నటేష్, ఐశ్వర్య లక్ష్మి, అనన్యపాండే, కేతిక శర్మ వంటి ఎంతోమంది కథానాయకలకు గాత్రదానం చేసింది. ఆమె తెలుగు, హిందీ మాత్రమే కాకుండా డిస్నీ, మార్వెల్ వంటి హాలీవుడ్ సంస్థలకూ ప్రియాంక జర్నీ సాగింది. అలా కెప్టెన్ మార్వెల్, జంగిల్ క్రూజ్, ఎటర్నల్స్, ఎవెంజర్స్ ఎండ్ గేమ్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రాలకు కూడా పని చేసారు. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాలకు వర్క్ చేసారు.

