ఈ మధ్య కాలంలో ఒక మూవీ విజయం సాధిస్తే ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ మూవీ ప్లాప్ అయితే వచ్చే విమర్శలు మాత్రం మామూలుగా ఉండట్లేదు. ఆ చిత్రం ఎంత పెద్ద హీరోది అయిన విమర్శలు, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయనే విషయం అందరికి తెలిసిందే.
రీసెంట్ గా రిలీజ్ అయిన “ఏజెంట్” మూవీ పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ మూవీ గురించి గొప్పగా చెప్పారు. కానీ మూవీ డిజాస్టర్ అవడంతో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా నిర్మాత పెట్టిన ట్వీట్ పై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టిన దానిలో 10 శాతం కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూవీ చూసిన వారు దర్శకుడిగా 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర మూవీ ఫెయిల్యూర్ను అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. అందులో బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా చిత్రాన్ని మొదలు పెట్టి ఖరీదైన తప్పు చేశామని అన్నారు.
దీనిని చూసిన వారు ఇండస్ట్రీలో ఓ నిర్మాత ఇలా పరాజయాన్ని, మూవీ విడుదలైన 4 రోజులకే అంగీకరించడం చాలా అరుదుగా జరిగే విషయమని అంటున్నారు. అయితే నిర్మాత అనీల్ సుంకర తన ట్వీట్ లో చెప్పిన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీని మొదలు పెట్టి తప్పుచేశాం అనే దాని పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే హీరో అఖిల్ అక్కినేని బాడీని బిల్డప్ చేయించారా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేసి తన బాడీని బిల్డప్ చేసుకున్నారని, ఆయన శ్రమకు తగిన ఫలితం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఒక మూవీ కోసం కష్టపడ్డ అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం మాయని మచ్చలా ఎప్పటికి ఉండిపోతుందని అంటున్నారు. ఈ మూవీ డిజాస్టర్ కు కారణం మూవీ యూనిట్ మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: “సునీల్” నుండి… “సూరి” వరకు… “హీరో” లుగా మారిన 15 కమెడియన్స్..!







కథ:
రివ్యూ:
ఉగ్రం మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకి, అల్లరి నరేష్ లోని కామెడీ యాంగిల్ అనేది గుర్తుకు రాదు. నరేష్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. నరేష్ వైఫ్ గా మర్నా మీనన్ బాగానే చేసింది. డాక్టర్గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా, కథనాన్ని నడిపించిన విధానం ఎఫెక్ట్గా అనిపించదు. ఫస్టాఫ్ మూవీ అంతా చాలా నెమ్మదిగా రొటీన్, యాక్షన్ డ్రామాల సాగుతుంది. లవ్ ట్రాక్ ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సెకండాఫ్లో ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ను ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.





రామచంద్రన్, జానకి దేవి ఇద్దరు 10వ తరగతి వరకు ఒకే స్కూల్ లో కలిసి చదువుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని సమస్యల వల్ల రామ్ టెన్త్ క్లాస్ తర్వాత ఫ్యామిలీతో చెన్నైకి వెళ్తాడు. ఆ తరువాత ఇద్దరు మళ్ళీ కలుసుకోరు. 22 ఏళ్ల తరువాత ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ తన చిన్ననాటి ప్రదేశాలను, స్నేహితులను చూడటానికి తన సొంతూరు అయిన తంజావూరుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఫ్రెండ్స్ ఏర్పరు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ప్రేమికులు ఇద్దరు కలుస్తారు. అయితే ఆమెకి వివాహం అవుతుంది.
ఆ సమయంలో వారు హోటల్ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. రోడ్డు మీద నడవడం, మెట్రోలో ప్రయాణిస్తూ తమ మధ్య అనుబంధాన్ని తెలుపుకుంటారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు వారి మధ్య అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్నివేశాలన్నీ కూడా చాలా సహజంగా, హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్లో జాను, రామ్ విడిపోయే సన్నివేశంలో మొదట లిప్ లాక్ ఉంది. అయితే ఆ తరువాత వద్దనుకున్నారు.
ఈ విషయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తున్న ఆడియెన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళతారని, వారికి మంచి అనుభూతిని పంచుతుంది. పెళ్లి అయిన అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశం పెడితే జస్టిఫై అవదని భావించి, చాలా సార్లు చర్చించుకుని హీరో, హీరోయిన్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
Also Read: 

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సిటాడెల్ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సిరీస్ యాక్షన్ సీన్స్ కోసం ఆమె చాలా కష్టపడుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత ఎంతగానో కష్టపడుతోంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే సమంత ఈ సిరీస్ కోసం రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే తీసుకున్నట్లుగా టాక్.
సిటాడెల్ సిరీస్ కోసం సమంత 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. నిర్మాతలు 5 కోట్లతో పాటుగా ఇతర ఖర్చుల కోసం మరో కోటి రూపాయలు ఇస్తున్నారని తెలుస్తోంది. హీరో వరుణ్ దావన్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత కష్టపడుతోంది.
ఇక సమంత ఇతర సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


1. ఆలీ:
2. వేణుమాధవ్:
3. కృష్ణ భగవాన్:
4.వెన్నెల కిషోర్:
5. శ్రీనివాస్ రెడ్డి:
6. సునీల్:
7. సప్తగిరి:
8. గెటప్ శ్రీను:
9. శకలక శంకర్:
10. రాం ప్రసాద్:
11. సత్య:
12. సుడిగాలి సుధీర్:
13. రాహుల్ రామకృష్ణ:
14. ప్రియదర్శి:
15. సూరి