బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపైఅనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ తన మాటతీరుతోనే కాకుండా అందచందాలతో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నారు. కేవలం బుల్లితెర కార్యక్రమాలను మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయకి పలు సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే అటు వెండి తెరపై కూడా ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒక షో చేస్తే దాదాపు మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకొనేవారట. ఇక సినిమాల విషయానికొస్తే వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ గా మారింది అనసూయ.

ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం లో అనసూయ ‘దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట అనసూయ. ఇక పుష్ప ది రైజ్ లో అనసూయ పాత్ర నిడివి పెరగటం తో పాటు.. ఆ పాత్ర ప్రాధాన్యత కూడా పెరగబోతుందట. అలాగే వరుస సినీ అవకాశాలతో అనసూయ తన రెమ్యూనరేషన్ పెంచిందని తెలుస్తోంది.

యాంకర్ అనసూయ ఒక్కరోజు పారితోషికం ప్రస్తుతం రోజుకు 3 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. అనసూయ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అనసూయ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండగా ఆమె నటించిన చిన్న సినిమాలు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోకపోయినా పెద్ద సినిమాలకు మాత్రం అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడే అనసూయ సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. కెరీర్ విషయంలో అనసూయ ప్లానింగ్ పర్ఫెక్ట్ అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్
ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ మరియు హెవీ బ్లడ్ సన్నివేశాలు ఉండడం వల్ల సెన్సార్ A సర్టిఫికెట్ ఇస్తుందనుకున్నారు. కానీ ఈ మూవీకి యూ/ఏ జారీ చేసి, అన్ని వర్గాల ఆడియెన్స్ చూసేందుకు ఏజెంట్ సినిమాకి అనుమతి లభించింది. అయితే ఈ మూవీలో సెన్సార్ 8 కట్ లు సూచించింది అని సమాచారం. అవి ఏమిటంటే..
1. విలన్ వైస్ ప్రెసిడెంట్ శిరచ్ఛేద సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డ్ సూచించింది.
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్లను సాధించే దిశగా వెళ్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సుప్రీం హీరోకు మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో సుకుమార్ ఇన్వెస్ట్ చేయలేదని, ఈ మూవీ స్క్రీన్ ప్లే పై వర్క్ చేసినందుకు గానూ ఆరు కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఆధారంగాను లాభాల్లో సుకుమార్ వాటా తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎస్విసీసీతో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామి. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం సమయాన్ని వెచ్చించి మరి సుకుమార్ కీలకమైన ట్విస్ట్లతో స్టోరిని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఈ మూవీ మేకర్స్కు లాభాలు రావడంతో సుకుమార్ తన వర్క్ కి 6 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సోనియా సింగ్, అజయ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్నాథ్ సంగీతంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించారు.



ఆ తరువాత తర్వాత దర్శకుడు నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ‘కాస్కో’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా ఆడకపోయేసరికి తెలుగు హీరో అయిన వైభవ్ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. వైభవ్ తమిళ సినిమాలలో నటించడం ప్రారంభించారు. అయితే కోలీవుడ్ లో ఆయన విజయం సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన ‘మియాదామన్’ అనే చిత్రం కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
ఎంతలా అంటే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘మెర్సల్’ మూవీని కూడా అధిగమించి సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్ లో వైభవ్ కెరీర్ హీరోగా మలుపు తిరిగింది. ఈ విజయంతో తన కుమారుడిని హీరోగా నిలబెట్ట లేకపోయానని బాధపడుతున్న కోదండరామ్ రెడ్డి సంతోషించారని చెబుతారు. ప్రస్తుతం వైభవ్ కు తెలుగులో అంతగా చెప్పుకునే చిత్రాలు లేనప్పటికీ, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే దిశలో సాగుతున్నాడు.










