Prabhu Deva: సినిపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. హీరో ప్రభుదేవా అలాంటి వారిలో ఒకరు. ఆయన కొరియోగ్రాఫర్గా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రభుదేవాను ఇండియా మైకేల్ జాక్సన్ అని అభిమానులు పిలుస్తారు.
ఆయన నటుడిగాను విజయం సాధించారు. ప్రభుదేవా హీరోగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ తరువాత దర్శకుడిగా మారి సక్సెస్ పొందారు. తెలుగులో ప్రభుదేవా నిర్మాత ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా సిద్ధార్థ్,త్రిష హీరోహిరోయిన్లుగా నటించిన నువ్వేస్తానంటే నేనొద్దంటానా సినిమా ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుదేవా దర్శకత్వంలో 2005లో తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీ 9 భాషల్లో రీమేక్ అయ్యింది. అందులో 7 స్వదేశీ భాషలు కాగా, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ సినిమా రీమేక్ చేసిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అయ్యింది.
ప్రభుదేవా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ స్టార్ హీరోలతో వరుస మూవీస్ చేస్తూ బిజీ డైరెక్టర్గా అయ్యాడు. ప్రభుదేవా ఎక్కువగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకున్నారు. ప్రస్తుతం మరోసారి నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్గా కొనసాగలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.
తాజాగా ప్రభుదేవా గురించిన ఒక పోస్ట్ పై సోషల్ మీడియాలో పై చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రభుదేవా ఇంస్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ మరియు ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటు ఫోటోలను కలిపి పెట్టారు. అయితే ప్రభుదేవాకి 380k ఫాలోవర్స్ ఉండగా, ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటుకి 473k ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టిన కొన్ని గంటల్లోనే పోస్ట్ కి 14 k లైక్స్ వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అక్కౌంట్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేస్తే, మరి కొంతమంది ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు.
https://www.instagram.com/p/ClyAmCQJhs0/?igshid=MDJmNzVkMjY=













2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్
ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ మరియు హెవీ బ్లడ్ సన్నివేశాలు ఉండడం వల్ల సెన్సార్ A సర్టిఫికెట్ ఇస్తుందనుకున్నారు. కానీ ఈ మూవీకి యూ/ఏ జారీ చేసి, అన్ని వర్గాల ఆడియెన్స్ చూసేందుకు ఏజెంట్ సినిమాకి అనుమతి లభించింది. అయితే ఈ మూవీలో సెన్సార్ 8 కట్ లు సూచించింది అని సమాచారం. అవి ఏమిటంటే..
1. విలన్ వైస్ ప్రెసిడెంట్ శిరచ్ఛేద సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ బోర్డ్ సూచించింది.
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్లను సాధించే దిశగా వెళ్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సుప్రీం హీరోకు మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో సుకుమార్ ఇన్వెస్ట్ చేయలేదని, ఈ మూవీ స్క్రీన్ ప్లే పై వర్క్ చేసినందుకు గానూ ఆరు కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఆధారంగాను లాభాల్లో సుకుమార్ వాటా తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎస్విసీసీతో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామి. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం సమయాన్ని వెచ్చించి మరి సుకుమార్ కీలకమైన ట్విస్ట్లతో స్టోరిని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఈ మూవీ మేకర్స్కు లాభాలు రావడంతో సుకుమార్ తన వర్క్ కి 6 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సోనియా సింగ్, అజయ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్నాథ్ సంగీతంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించారు.


