హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. కాగా, వీరిద్దరికి పరిచయం అయిన దగ్గర నుండి, ప్రేమ, వివాహం వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. అయితే ఈ జంట కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్ గా చేస్తున్న ఒక షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.
దీనిలో మనోజ్, మౌనిక వారి జీవితానికి సంబధించిన విషయాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్, వెన్నెల కిషోర్ ఇద్దరు మంచి స్నేహితులు. వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు మనోజ్ సమాధానం చెప్పినట్లు ఆ ప్రోమో చూస్తే తెలుస్తోంది. వీరిద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారనే విషయంతో పాటు, ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. మనోజ్, మౌనికలు తమ లవ్ జర్నీలో ఎమోషనల్ యాంగిల్స్ కూడా ఉన్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ ఉప్పెన మూవీలో ”ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా జీవితంలో అయితే సంవత్సరాల పాటు ఉందని” మనోజ్ పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్పినట్లు తెలుస్తుంది. మౌనిక మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పుట్టిన రోజున అలా ఆకాశం వైపు చూస్తూ బాధపడడం గురించి చెప్తూ, ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి రాడని అనుకున్నట్లు, జీవితంలో ఆరోజును మరచిపోలేను’ అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు.
తమ ప్రేమ విషయంలో చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఒక సమయంలో ప్రేమ, సినిమా రెంటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘నన్ను నమ్మి ఓ బిడ్డతో ఉన్న ఒక అమ్మాయి జీవితం నిలబడుతుందంటే అది చాలు అనుకున్నానని తెలిపారు. వీరి ప్రేమ, పెళ్లి కోసం జరిగిన సంఘర్షణకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.
watch video :
To watch video, click on : Watch On YouTube
Also Read: O KALA REVIEW : డైరెక్ట్ OTT లో రిలీజ్ అయిన “ఓ కల” ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

స్టోరీ :
రివ్యూ :
సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
1. డోరతి కింగ్డన్ – శకుంతల:
2. కమలాబాయి – శకుంతల:
3. MS సుబ్బులక్ష్మి – శకుంతలై:
4. జయశ్రీ – శకుంతల:
5. సంధ్య – శకుంతల:
6.కేఆర్ విజయ – శకుంతల:
7. బి సరోజాదేవి – శాకుంతల:
8. జయప్రద – కవిరత్న కాళిదాస:
9. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ:
10.సమంత – శాకుంతలం






ముందు ఏదో అనుకున్నప్పటికి, ఆ ఆత్మ ఊహించని ప్రశ్నలకు కూడా జవాబు చెప్తుంది. అంతేకాకుండా ఆ ఆత్మ ఇంట్లో వారిలో ఒక్కరి ప్రాణం కావాలనుకుంటోందని తెలుస్తుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగింది అనేదే ఈ చిత్రం. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించింది. అయితే సెకెండ్ ఆఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ఆ తరువాత క్లైమాక్స్ కు ముందు కాసేపు బాగుంటుంది.
అయితే సినిమాకి ముగింపు ఇవ్వలేదు. ఏం జరిగిందో పార్ట్ 2 లో చూడండి అన్నట్టు చెప్పడంతో ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లేదని చెప్పవచ్చు. థియేటర్స్ లో జనాల మధ్యన కూర్చుని చూసినపుడు కొన్ని సన్నివేశాలకి నవ్వుకునే అవకాశం ఉంటుంది. ఓటీటీలో చూసినపుడు మాత్రం అలాంటి అనుభూతి అయితే రాలేదు.
ఈ సినిమా విజయం సాధించడంతో ఆ సింగర్స్ కి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. వారు ఈ సినిమా కన్నా ముందు బుల్లితెర పై ప్రసారం అయిన ‘రేలారే రేలా’ప్రోగ్రామ్ లో పాటలు పాడారు. రంగస్థలం సినిమా తరువాత వారు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని అంతా అనుకున్నారు. మరి ఏమయ్యిందో తెలియదు కానీ ఆ తరువాత ఆ సింగర్స్ ఎ సినిమాలోనూ పాడలేదు. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనేది చాలామందికి తెలియదు. అయితే ఆ సింగర్స్ ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఈ మూవీలో ‘లచ్చవ్వ’ పాత్రను చూసి కంటతడి పెట్టని వారు లేరని చెప్పవచ్చు. లచ్చవ్వ ఏడుస్తూ మూవీ చూసిన అందర్నీ ఏడిపించేసింది. ఈ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయి నటించిన నటి పేరు రూపలక్ష్మి. హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి బుల్లితెర పై సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ‘బలగం’చిత్రంతో వెండితెర పై కూడా గుర్తింపు తెచ్చుకుంది.
రూపలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయనకు ఆరుగురు సంతానం అని, తనను ఒక లెక్చరర్కి దత్తతగా ఇచ్చారని తెలిపారు. అయితే తాను ఇప్పటికకి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని చెప్పారు.అయితే సినిమాలో లచ్చవ్వ పాత్రలో గ్రామీణ మహిళగా కనిపించిన రూపలక్ష్మి నిజ జీవితంలో స్టైలిష్ లుక్లో కూడా ఉంటారు.అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారంట. బలగం మూవీతో క్రేజ్ తెచ్చుకున్న రూపలక్ష్మి తన స్టైలిష్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.





దూరదర్శన్ ఛానెల్ లో చిన్నచిన్న పాత్రలలో నటించానని ఆయన తెలిపారు. విజయ్ యాదవ్ తనకు ఎక్కువగా అవకాశాలు ఇప్పించారని చెప్పారు. తనది 86 వ బ్యాచ్ అని, అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేదని అన్నారు. చేశారు. తన జీవితంలో ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్స్ చాలా జరిగాయని కోట జయరాం వెల్లడించారు. సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులని అన్నారు.
ఒక మూవీ షూటింగ్ సమయంలో నేను బాగా నటిస్తుండడంతో జయరాం పై ఫోకస్ చేస్తానని కెమెరామేన్ చెప్తే, దానికి కో డైరెక్టర్, ఆయన పై ఎందుకు పక్కనే ఉన్న కుక్క పై పెట్టు అన్నాడట. అతను అన్న ఆ మాటకు చాలా బాధ కలిగిందని, కుక్కకు ఉన్న మర్యాద ఆర్టిస్ట్ కి లేదా అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. కోట జయరాం ఇండస్ట్రీలో తనకు జరిగిన అవమానాల గురించి చెప్పిన విషయలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి బలగం చిత్రంలో ఐలయ్య పాత్రను తన స్నేహితుడు చేయాల్సిందట. అతను చేయనని చెప్పడంతో ఆపాత్ర జయరాం దగ్గరకు వచ్చిందట. డైరెక్టర్ వేణు కోట జయరాంని ఆడిషన్ చేసిన, 3 నెలల తరువాత బలగం సినిమాలో ఎంపిక అయినట్లు తెలిపారు. అలా బలగం సినిమాలో తనకు అవకాశం వచ్చిందని జయరాం వెల్లడించారు.