యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో మొదటి సారిగా కంప్లీట్ కమర్షియల్ రోల్ లో నటిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు.
టాలెంటెడ్ యాక్టర్ గా ఇప్పటికే పేరు సంపాదించాడు. ఇటీవల రిలీజ్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం కిరణ్ కెరీర్లో మరో హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ విజయంతో కమర్షియల్ హీరోగా కిరణ్ నిరూపించుకున్నాడు. అతని పై ఎన్ని విమర్శలు వస్తున్నా, అవేవీ పట్టించుకోకుండా తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టడం వల్లే కిరణ్ అబ్బవరంకు హిట్ కొట్టగలిగాడు.
ఇక త్వరలో విడుదల అవనున్న ‘మీటర్’ చిత్రంలో కిరణ్ అబ్బవరం పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో కిరణ్ లుక్ కొత్తగా ఉండబోతుందని టాక్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం సందేశాత్మకంగా టెంపర్ సినిమా రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. ఈ మూవీ నిడివి2 గంటల 7 నిమిషాలు. ఈ మూవీలో హీరోయిన్ గా అతుల్య రవి నటిస్తోంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ విజయంతో రిలీజ్ కాబోతున్న ‘మీటర్’ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి బిజెనెస్ చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, కిరణ్ 20 కోట్ల హీరోగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ట్రై చేసినట్లయితే కిరణ్ టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read: “కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ … టాలీవుడ్కి ఎందుకు వెళ్ళిపోయాడు.?” అనే ప్రశ్నకు… దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నెటిజన్..!






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తొలిసారి’నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు చేసిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మార్చి 30న పాన్ ఇండియా మూవీ గా రీలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదల అయిన 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నాని, కీర్తి సురేష్ ను ప్రేమించాడంట. తనకు వివాహం అయిన విషయాన్ని కూడా మరచి కీర్తి సురేష్ కు దగ్గరవ్వాలనుకున్నాడంట
కీర్తి సురేష్ నాని ఫీలింగ్స్ గమనించినప్పటికి తనకేం తెలియనట్లు సైలెంట్ గా ఉందంట. నాని పనులు అర్థమైనా, కీర్తి మాత్రం లిమిట్స్ దాటకుండా స్నేహంగా ఉందంట. ఈ విధంగా ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లో హాట్ టాపిక్ అయ్యింది. ఉమైర్ సంధు ట్వీట్ లో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. నాని, కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఫేమస్ కావడం కోసం అందరికి ఎఫైర్ ఉందంటూ ట్వీట్ చేస్తావా అంటూ ఆగ్రహిస్తున్నారు.
Also Read: 




విజయ్ తన ఖాతాలో తన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ కి ఫాలోయింగ్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయన పోస్ట్ చేసిన గంటలోనే మిలియన్ల కొద్ది లైకులు, వేలలో కామెంట్లు వచ్చాయి. ఖాతా మొదలుపెట్టిన 99 నిమిషాల్లో మిలియన్ ఫాలోవర్స్ చేరిన మొదటి ఇండియన్గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ విషయంలో మూడోస్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ- 43 నిమిషాలు, ఎంజెలీనా జోలీ- 59 నిమిషాలు ఉన్నారు.
విజయ్ని కళ్యాణి ప్రియదర్శన్, హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అప్పుడే ఫాలో చేస్తున్నారు. ఈ విధంగా సెలెబ్రిటీలు కూడా విజయ్ని ఇంస్టాలో ఫాలో అవుతున్నారు. విజయ్ కి ప్రస్తుతం 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే విజయ్ ఇంతవరకు ఒక్కరిని ఫాలో అవ్వలేదు. విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు. విజయ్ చిత్రాలు ఎలా ఉన్నాప్పటికి కోలీవుడ్ లో ఆడుతాయని వారసుడు నిరూపించింది. యావరేజ్ మూవీని సైతం ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్గా మారుస్తుంటారు.
అలా ఆయన చిత్రాలన్ని 100, 200 కోట్ల క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాయి. ఇక వారిసు, బీస్ట్ చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్దర్శకత్వంలో లియో చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు డిజిటల్ రైట్స్ గురించి కూడా ఎన్నో ప్రచారాలు వస్తున్నాయి.
Also Read:
ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని, అలా మాట్లాడుకుంటూ ప్రపంచాన్ని కూడా మరిచిపోతారని తెలిపింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పదని, ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం అని చెప్పారు. మా వారు తన బుక్స్ ని ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ పవన్ అడిగితే వెంటనే కాదనకుండా ఇస్తారు. ఇక వీరిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అంటే అవి కూడా బుక్స్, పెన్స్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో చేసే వంటకాలను చాలా ఇష్టపడుతారు. ఉదయం పూట పవన్ మా ఇంటికి వచ్చినట్లయితే అడిగి మరీ ఉప్మా చేయించుకుని తింటారు. ఇక లంచ్ సమయంలో అయితే శాఖాహార వంటకాలు, ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. రవ్వలడ్డులను కూడా అడిగి తీసుకుంటారు. దానికి పవన్ సిగ్గుపడరు. మా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతారని సౌజన్య శ్రీనివాస్ తెలిపారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. అయితే ఈమధ్యే ప్రొడ్యూసర్ మారి సితార బ్యానర్తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు.
Also Read: 
















