ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కోసం తప్పకుండా యోగా కూడా చేయాల్సి ఉంటుంది. వ్యాయామం అనగానే మొదటగా వారికి జిమ్ మాత్రమే గుర్తొస్తుంది.
కేవలం జిమ్ కి వెళ్లడంతోనే సరిపోదు సరైన ఫిట్ నెస్ కోచ్ కూడా ఉండాలి. మనమే ఇలా అనుకుంటే మన సెలెబ్రెటీలు తమ ఫిట్ నెస్ పై ఎంత ద్రుష్టి పెడతారు. తమ అభిమానులకు నచ్చేలా తమని తాము రూపుదిద్దుకొనేందుకు ఎంతో శ్రద్ద పెడతారు. అందుకోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ కోచ్ లని పెట్టుకుంటారు.
ఇప్పుడు మన ఇండియాలో సెలెబ్రెటీలని ట్రైన్ చేసే ఫేమస్ కోచ్ లు ఎంత ఫీజ్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం..
#1 యాస్మిన్ కరాచివాలా
కంట్రోలజీ పద్దతికి చెందిన పైలేట్స్ వ్యాయామం చేయించడం లో సిద్దహస్తురాలు యాస్మిన్ కరాచివాలా. ఆమె బాలీవుడ్ లో కత్రినా కైఫ్ నుంచి.. దీపికా పాడుకొనే వరకు అందరికి ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసింది. ఈమె 5 నుంచి 10 లక్షల వరకు ఫీజ్ తీసుకుంటోంది.

#2 క్రిస్ గెతిన్
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పర్సనల్ ట్రైనర్ క్రిస్ గెతిన్ నెలకి 20 లక్షల వరకు తీసుకుంటారు. తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీలకి కూడా ఈయన ట్రైనర్ గా చేశారు.

#3 సత్యజిత్ చౌరాసియా
మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గజినీ మూవీ లుక్ వెనుక ఉన్న ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా. ఈయన సెషన్ కి 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారు.

#4 సమీర్ జౌరా
భాగ్ మిల్కా భాగ్ లో ఫర్హాన్ అక్తర్ ఫుల్ ఫిట్ బాడీ వెనుక ఉన్న ట్రైనర్ సమీర్ జౌరా. ఈయన నెలకి 3 నుంచి 4 లక్షలు తీసుకుంటారు.

#5 నమ్రత పురోహిత్
పైలేట్స్ ట్రైనర్ అయిన నమ్రత పురోహిత్.. బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ లకి పర్సనల్ ట్రైనర్. ఆమె 12 సెషన్స్ కి 32 వేల రూపాయలు తీసుకుంటుంది.

#6 మనీష్ అద్విల్కర్
సల్మాన్ ఖాన్ కండల వెనుక ఉన్న ట్రైనర్ మనీష్ అద్విల్కర్. ఈయన ఒక హోమ్ సెషన్ కి 4 వేలు తీసుకుంటారు. అలాగే ఆయన జిమ్ లో నెలకి 35 వేల రూపాయల ఫీజ్.

#7 వినోద్ చన్నా
బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ జాన్ అబ్రహం, రితేష్ దేశముఖ్, శిల్ప శెట్టి లకి వినోద్ చన్నా ట్రైనర్ గా చేసారు. ఈయన 12 సెషన్స్ కి లక్షన్నర రూపాయలు తీసుకుంటారు. అలాగే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెయిట్ లాస్ వెనుక కూడా ఆయనే ఉన్నారు.




నాగ చైతన్య తొలి చిత్రం జోష్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయింది. కానీ కార్తీక ఆ సినిమా తరువాత పెద్దగా గుర్తింపును పొందలేకపోయింది
నాగ చైతన్య రెండవ సినిమా ఏమాయ చేసావే. ఈ చిత్రంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. సమంత, నాగ చైతన్యలు 2021లో విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందే
నాగ చైతన్య నటించిన బెజవాడ మూవీతో అమలా పాల్ను టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.ప్రస్తుతమ ఆమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తోంది.
నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’మూవీతో మంజిమా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Also Read: 






















ముగ్గురు అన్నదమ్ముల కథ:
మార్పు తీసుకువచ్చే ప్రయత్నం:
పోలీసుల కాల్పుల్లో మరణం:
ఇక నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ రావు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు.ప్రభాకర్ రావు తమ్ముడి గురించి చెబుతూ ఆయనకు టైగర్ అనే పేరును తమిళనాడు వాళ్లు పెట్టారని, అది అలాగే స్థిరపడిపోయిందని ఆయన తెలిపారు. తన తమ్ముడు కన్నా తనే ముందు దొంగగా మారాను అని, అప్పటికే 2 ఎకరాల భూమి కొనుక్కున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు తమిళనాడులో కూడా దొంగతనాలకు చేసేవారు.
శారద అనే మహిళ మాట్లాడుతూ, మేం చదువుకునే సమయంలో స్టువర్టుపురం అనగనే మమ్మల్ని భిన్నంగా, తప్పుగా చూసేవారు. ఆ విధానం ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతోంది. మా గ్రామంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద చదువులు అభ్యసించి చాలా మంది మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అప్పటి స్టువర్టుపురం కథ చెప్పి, నేటి తరం జీవితాల మీద ఆనాటి మచ్చ పడకుడదని, మా పిల్లలను అందరూ అనుమానించే స్థితి రాకూడదని అన్నారు. శారద ప్రస్తుతం చెన్నైలో ఐటీ రంగంలో చేస్తున్నానని, ఇలాంటి చిత్రాల వల్ల అపోహలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.







