Kavya Maran SRH CEO : ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 162 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 147/7 స్కోర్ చేసింది. దాంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. Kavya Maran


అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఒకరు ఎప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. తను సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురట. తన పేరు కావ్య మారన్. కళానిధి మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జుట్టు కో ఓనర్. SRH CEO


క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం కావ్య కూడా సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీ యొక్క ఇతర ఎఫ్ ఎం చానల్స్ వర్క్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట. కావ్య తల్లి కావేరీ మారన్ సన్ గ్రూప్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అట.


Kavya Maran SRH CEO అంతేకాకుండా భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ బిజినెస్ ఉమెన్ అట. కావ్య కి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. 2013 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేయడానికి కావ్య స్టేడియం కి వస్తున్నారట. Kavya maran SRH 2021


ఇంక ఐపీఎల్ 2020 విషయానికొస్తే అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ లో ఓడిపోయిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి నిన్న మొదటి విజయం లభించింది. ఐపీఎల్ 2020 లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టు కి ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరగబోతోంది.









మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.









