కొన్నిసార్లు మనకు యాదృచ్చికంగా 111 లేదా 11:11 వంటి రిపిటెడ్ అంకెలు కనిపిస్తుంటాయి. అయితే ఆ నంబర్ కనపడడం యదృచ్చికం కాకపోవచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం రిపిటెడ్ గా వచ్చే నంబర్లను ఎంజెల్ నంబర్లు అని పిలుస్తారట.
ఎంజెల్ నంబర్లు అనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపించవచ్చని చెబుతున్నారు. మరి అసలు ఎంజెల్ నంబర్లు అంటే ఏమిటో? ఇవి కనిపించడంలో వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
న్యూమరాలజీ ప్రకారం, యూనివర్స్ లోని సూపర్ పవర్ సందేశాన్నితెలియజేయడానికి యాదృచ్ఛికంగా కనిపించే మూడు లేదా నాలుగు సంఖ్యల రిపిటెడ్ అంకెలను ఎంజెల్ నంబర్లు అంటారు. నంబర్లు మాత్రమే కాకుండా రీపిటెడ్ గా ఒకేవరుసలో కనిపించేది ఏడి అయినా దానిని యూనివర్స్ నుండి వచ్చే సందేశంగా భావించాలని చెబుతున్నారు. ఉదాహారణకు 3 నల్లపురంగులో ఉండే పిల్లులు ఒకే వరుసలో కనిపించినా కూడా, అది ఫుచర్ లో కచ్చితంగా లైఫ్ లో జరిగే మార్పుకు సూచనగా భావించాలట.
ఇలా కనిపించిన ప్రతిసారీ అది యూనివర్స్ అందించే మెసేజ్ కాకపోవచ్చట. అయితే కొన్నిసార్లు పూర్వికులు నుండే సందేశం కూడా కావచ్చు. మరి కొన్నిసార్లు ఆధ్యాత్మిక వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంజెల్ నంబర్లు ప్రతి రోజూ మనకు కనిపించకపోవచ్చు. అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ ఎంజెల్ నంబర్స్ కనిపించి మెసేజ్ అందించవచ్చట.
111 లేదా 11:11 అర్ధం..
ఒకటి ఇలా వరుస క్రమంలో కనిపిస్తే దాని అర్ధం కొత్త అవకాశాలు వస్తున్నాయని చెప్పడానికి సూచన. లేదా కొత్తగా మొదలయ్యే సమయం కూడా కావచ్చు. లేక మీరు కొత్తగా దేని గురించి ప్లాన్ లేదా ఆలోచిస్తున్న విషయాలు ఫలించబోతున్నాయని చెప్పడానికి సూచన కావచ్చు. ఇలా 1 సీరీస్ అంకె కనిపించడానికి అర్ధం మీ ఆలోచనల పైన దృష్టి పెట్టమని సూచించడం కూడా కావచ్చు. 1 సీరీస్ అంకె కనిపించినపుడు మీ ఆలోచనలు, ప్రణాళికలు, లక్ష్యాల వంటి వాటి పై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఫోన్ కవర్లో డబ్బులు పెడుతున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..!

“ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారి వస్త్రధారణ చాలా చండాలంగా ఉంటుంది. చాలామంది వారి వీపు మొత్తం కనపడేలాగా మరియు ఇంకొందరైతే వారి స్థన భాగాలు కూడా కనపడేలాగా వస్త్రధారణ ఉంటుంది. ఇలా వేసుకొని ఎవరిని చెడగొట్టడానికి?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
అలానే ఉదయమే ఆచమనం చేసుకుంటూ ఒక పెద్దాయన కనిపించారు, ఒక్క దిగువన ఉన్న పంచె తప్ప వంటిపైన కనీసం కండువా లేదు, ఆయనను చూసాను వెళ్ళిపోయాను. ఇక్కడా కనిపించారు. మొన్నీ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక సాధువు జటలతో సుమారు ఒక్క కౌపీనం మాత్రమే ధరించి ఒక కోవెల దగ్గర కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. అక్కడ ఎంతోమంది మహిళలు వచ్చి ఆయన దగ్గర సాగిలపడి మొక్కి వెళుతున్నారు. ఆయన ఇసుమంతైనా కదలలేదు, అలానే అక్కడున్న ఆడవారికి మనోవికలనం రాలేదు.
నాకు కొద్దిగా సరిగ్గా అనిపించలేదు, కానీ ఆలోచించినప్పుడు ఆడవారికి కూడా రాని ఆలోచన నాకెందుకు వచ్చిందని, అప్పుడర్థమైంది తేడాగా ఆలోచించిన నా బుర్రదని. ఇక్కడ సమస్యల్లా బట్టలు కాదు బుద్ధి, ఉదాహరణకు హడావిడిగా మీ అమ్మ గారికి ఆరోగ్యం బాలేక మందులు పట్టుకుని వస్తున్నారు, మెట్రో దగ్గర ఎస్కలేటర్ లో మీతో పాటు ఒక అమ్మాయి సుమారు మీరు చెప్పిన విధంగా ఉందనుకుందాం అప్పుడు మీ మనసు ఆమె గురించి ఆలోచిస్తోందా?? లేక మీ అమ్మ గారి గురించి ఆలోచిస్తోందా?? ఇక్కడా అంతే.
వస్త్రధారణ వల్ల ఏ మనిషి చెడిపోడు మైలపట్టిన మనసువల్ల తప్ప, మీరు కొంచెం మీ మనసును మీ అత్యవసరమైన పైన పెట్టండి అనవసరమైనవేవి కనపడవు. ఒకవేళ మీ కన్ను చూసినా అది రెస్పాండ్ అవ్వదు ఎందుకంటే అది మీ ప్రాధాన్యత కాదు కాబట్టి” అని వివరించారు.
ఫోన్ను ఎక్కువసేపు ఉపయోగించినపుడు మొబైల్ వేడిగా అవడం అందరూ గమనించే ఉంటారు. ఫోన్ వేడి కాగానే దాని ఎఫెక్ట్ ఫోన్ వెనుక భాగంలో వెంటనే కనిపిస్తుంది. అటువంటి కండిషన్ లో ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే, ఆ సమయంలో ఫోన్ నుండి వేడి బయటకు రిలీజ్ కాలేదు. దాని వల్ల బాగా వేడి అయిన ఫోను పేలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
అందువల్లనే మొబైల్ కు బిగుతుగా ఉండే కవర్లను వాడకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే బిగుతుగా ఉండే కవర్ ఫోన్ పేలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు. ఇక కరెన్సీ నోట్లను తయారీ చేయడం కోసం కాగితంను ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక రకాలైన కెమికల్స్ ను కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కువసేపు ఫోన్ వాడినపుడు ఫోన్ వేడెక్కుతుంది. ఆ సమయంలో అది బయటకు రాకుండా రసాయినాలతో తయారుచేసిన కరెన్సీ నోట్లు అడ్డు పడడం వల్ల ఆ పోన్ పేలిపోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది.
అందువల్ల ఎవరు పొరపాటున అయినా సరే ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లను పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నకూడా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఫోన్ కవర్ కొనుగోలు చేసేటపుడు జగ్రత్తగా మొబైల్కు గాలి తగిలేలా ఉండే కవర్ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చంద్రయాన్-3 వల్ల ఇండియాకి కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.




చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రుని పై భూమిని కొనుగోలు చేసే విషయం హాట్ టాపిక్ గా మారింది. ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే వెబ్సైట్ ద్వారా చంద్రుని మీద భూమిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. లూనార్ రిజిస్ట్రీ అధికారిక వెబ్సైట్ కు వెళ్ళి, అక్కడ వారు భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
కొందరు సినీ ప్రముఖులకు చందమామ పై ఇప్పటికే భూమి ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఒక అభిమాని చంద్రుని పై భూమిని బహుమతిగా ఇచ్చాడని కొన్నాళ్ల క్రితం షారూఖ్ స్వయంగా వెల్లడించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్కు ఖగోళ శాస్త్రం పై ఉన్న ఆసక్తితో చంద్రుని పై భూమిని కొనుగోలు చేశాడు. సుశాంత్ కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై 55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసారట.
గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కుమార్తె సాయి విజ్ఞత ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తోంది. తన తల్లికి గిఫ్ట్ గా చంద్రుడిపై భూమిని ఆమె తల్లి వకుళాదేవి పేరుతో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా 2022లో అప్లై చేసింది. అది సరిగ్గా ఆగస్టు 23న అంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజు వకుళాదేవి మరియు ఆమె మనువరాలు పేర్ల పై జాబిల్లి పై ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. చందమామ పై ఎకరానికి దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, 3 – 18 సంవత్సరాల వరకు అందరికీ చదువు తప్పనిసరి చేసింది. 2030 వరకు అందరికీ విద్య అందించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. 5వ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలను బోధిస్తారు. ఆరవ తరగతి నుండి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ ఉండేలా చర్యలు. అలాగే 6వ తరగతి నుండే వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు అమలులోకి వస్తాయి. ఎంఫిల్ కోర్సును పూర్తిగా తొలిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విధానం, ఇక పై 5+3+3+4 విధానంలోకి మారనుంది. డిగ్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు.
పీజీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు. ఇంటర్ చదువు ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు యూజీ ఐదు సంవత్సరాలు. దేశం మొత్తం ప్రాథమిక చదువుకు ఒకటే కరిక్యులమ్ ఉండనుంది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి, కాన్సెప్ట్ ను విధ్యార్ధులకు నేర్పే ప్రయత్నం దిశగా మారనుంది. ఇక పై కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ పన్నెండవ తరగతి వరకు మాత్రమే.
టీచింగ్ ఇంటెన్సివ్ లేదా రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలను ఆమోదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో నాలుగు ఏళ్ల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఈ డిగ్రీలో వృత్తిపరమైన రంగాలకు చెంది ఉంటాయి. 1 ఏడాది రీసెర్చ్ పూర్తి అయ్యాక ఒక సర్టిఫికేట్, రెండు ఏళ్ల చదువు పూర్తి అయ్యాక డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ళ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్ళ మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయ్యాక సర్టిఫికెట్ లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అలాగే అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్టీఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బలవంతులుగా ఉండడంతోపాటు ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట. అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారట. ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.
1. ఎస్ సోమ్నాథ్ భారతి – ఇస్రో సంస్థ ఛైర్మన్:
5. ఎమ్ శంకరన్ – డైరెక్టర్, URSC: