ఐపీఎల్ 16 వ సీజన్లో కోల్కతా జట్టును దాని సొంతగడ్డపైనే చెన్నై జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ఆటగాళ్లు రహానె, కాన్వె, దూబె అద్భుతమైన ఇన్నింగ్స్ తో వేగంగా అర్ధ సెంచరీలు చేశారు.
దాంతో చెన్నై జట్టు ఈ సీజన్లో భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్కతా జట్టు మొదట్లోనే వరుస వికెట్లు కోల్పోయి తడబడింది. 49 రన్స్ తేడాతో చెన్నై జట్టు కోల్కతా పై గెలుపొందింది.
ఈ సీజన్లో చెన్నై జట్టు అదిరిపోయే గెలుపును అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోల్కతా జట్టు పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. చెన్నైజట్టుకి ఈ సీజన్లో ఇది ఏడో మ్యాచ్. చెన్నైకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో స్కోర్ లో టాప్ ప్లేస్ దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ఏడవ మ్యాచ్ ఆడిన కోల్కతా జట్టుకి ఐదవ ఓటమి. ఇక ఈ ఓటమితో 8వ స్థానానికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 236 పరుగుల భారీ టార్గెట్ ను కోల్కతా ముందు ఉంచింది.
లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్కతా మ్యాచ్ ఆరంభంలోనే తడబడి, వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సునీల్ నరైన్ మొదటి ఓవర్లోనే డకౌట్ కాగా, జగదీశన్ (1) అవుట్ అయ్యాడు. ఆ తరువాత 3,4 వ స్థానాల్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 20, కెప్టెన్ నితీశ్ రాణా 27 హిట్టింగ్కి ప్రయత్నించి అవుట్ అయ్యారు.
కానీ 5 వ స్థానంలో వచ్చిన జేసన్ రాయ్ 61 వేగంగా అర్ధ సెంచరీ చేసి, కోల్కతా జట్టులో గెలుపు పై ఆశలు రేపాడు. కానీ 61పరుగుల కే అవుట్ అయ్యాడు. రింకు సింగ్ 53 నాటౌట్, ఆండ్రీ రసెల్ 9 తో కోల్కతా ఓటమి ఖాయమైంది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై చెన్నై జట్టు విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమోటో మీరు చూడండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: బ్రావోలాగే ఒకప్పుడు ధోనితో కలిసి CSK లో ఆడి… తర్వాత అదే టీంకి కోచ్ లుగా మారిన 5 గురు ఆటగాళ్లు..!!











1.ధోని:
2.అమిత్ మిశ్రా :
3.దినేష్ కార్తీక్ :
4.ఇషాంత్ శర్మ :
5.అంబటి రాయుడు :
దానివల్ల ఇదే అంబటి రాయుడు ఆఖరి ఐపీఎల్ సీజన్ అని అందరు భావిస్తున్నారని చెప్పవచ్చు.
క్రికెట్ లీగ్స్ లో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అంటే ఐపీఎల్. అయితే పైకి కనిపిస్తుందంతా కూడా నాణేనికి ఒకవైపే అని చెప్పవచ్చు. మరోవైపు డిని వెనుకళా అనేక చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అవే బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్, మద్యం, డ్రగ్స్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా కనపడతాయి. కానీ ఐపీఎల్ మెరుపుల మధ్య ఇలాంటివి బయటకు కనిపించవు. అయితే ఆ చీకటి కోణాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఫిక్సింగ్:
శ్రీశాంత్ అప్పటికి భారత జట్టులో కీలక ఆటగాడుగా ఉన్నాడు. అంతేకాక ఇండియా గెలిచిన టీ20 మరియు వన్డే ప్రపంచ కప్ జట్లలో శ్రీశాంత్ మెంబర్ గా ఉన్నాడు.అటువంటి ఆటగాడు ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటే యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇక ఈ వివాదంలో ఏం ఎస్ ధోని పేరు వినిపించింది. దాంతో రాజస్థాన్, చెన్నై జట్ల పై 2 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. ఆ ముగ్గురు క్రికెటర్ల పై జీవితకాల నిషేధం వేశారు.ఆ తర్వాత నిషేధం తొలగించారు.
పార్టీలు:
బ్లాక్మనీ:
ఛీర్ లీడర్స్ లైఫ్:
వాస్తవానికి ఐపీఎల్ను మొదలు పెడుతున్నది ఇండియాలోని యువ ఆటగాళ్లను ప్రొత్సహించడానికి, మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటకు తీయడానికి అని బీసీసీఐ తెలిపింది. కానీ ఇది డబ్బుతో ముడిపడిన లీగ్ అని కొన్ని రోజుల్లోనే అందరికీ అర్ధం అయ్యింది. ఒకరిద్దరూ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా బయటకు వచ్చినప్పటికి, ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం అయితే డబ్బే అని సగటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసి, 154 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు మ్యాచ్ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఐపీఎల్ 16 సీజన్ లో టాపర్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పై లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాజస్తాన్ జట్టులో ఓపెనర్లు బట్లర్ 40, యశస్వి జైస్వాల్ 44, కెప్టెన్ సంజూ శాంసన్ 2, రానౌట్, హెట్మైర్ 2, దేవదత్ పడిక్కల్ 26, రియాన్ పరాగ్ 15 నాటౌట్, అవేశ్ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో జురెల్, పడిక్కల్ పరుగులు చేయకుండానే వరుస బాల్స్ లో ఔట్ కావడంతో లక్నో జట్టు గెలుపు ఖరారైంది. రాజస్తాన్ పై లక్నో జట్టు విజయం సాధించడం పై నెట్టింట్లో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఆ మీమ్స్ మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: 


అయితే నాల్గవ స్థానంలో బ్యాటింగ్కి దిగిన గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మాక్స్వెల్ తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనితో పాటు కెప్టెన్ డుప్లెసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ జంట 3వ వికెట్కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడిని స్పిన్నర్ థీక్షణ మాక్స్వెల్ను ఔట్ చేసి విడదీశాడు. ఆ తరువాత డుప్లెసిస్ని ఔట్ చేయడంతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతికి వచ్చింది.
ఈ క్రమంలో బెంగుళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలుపును అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె 45 బంతుల్లో 83, శివమ్ దూబె 27 బంతుల్లో 52, అజింక్య రహానె 20 బంతుల్లో 37, మొయిన్ అలీ 9 బంతుల్లో 19 నాటౌట్. బెంగళూరు జట్టు బౌలర్లలో పార్నెల్, మహ్మద్ సిరాజ్, మాక్స్వెల్, విజయ్ కుమార్, హసరంగ, హర్షల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.






