అగ్గిపుల్ల, సబ్బుబిల్ల,కుక్కపిల్ల కాదేది కవితకనర్హం అని మహాకవి అన్నట్టు.. లాక్ డౌన్ పీరియడ్లో కాదేది ప్రయోగానికి అనర్హం ..ఇన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ కి అలవాటు పడ్డ జీవులు, తినాలనిపించగనే టక్కున పూడ్ ఆర్డర్ ఇచ్చే ప్రాణులన్ని ఇప్పుడు గిలగిలా కొటుకుంటున్నాయి..ఇక తెగించాల్సిందే అన్నట్టుగా పావ్ బాజీ, నూడుల్స్, డోక్లా, హలీమ్ , పానీపూరి ఇలా కాదేది రెసిపికి అనర్హం అని ఇంట్లోనే చేసుకుని తినడానికి ప్రిపేర్ అవుతున్నారు..

మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టుగా వారి వారి టాలెంట్ తో వంటల ప్రయోగాలు చేస్తున్నారు..వీటిల్లో పానీపూరిది టాప్ ప్లేస్.. టేస్ట్ లోనే కాదు..గూగుల్ సెర్చింగ్లో కూడా.. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసిన రెసిపి “పానీపూరీ”… పానీపూరి ఆ మజాకా… పానీపూరీపై, పానీపూరి లవర్స్ పై వచ్చినన్ని ట్రోల్స్, టిక్ టాక్స్, ఫన్ని వీడియోస్ మరే పూడ్ లవర్స్ పై వచ్చుండవు..
ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా కూడా బయట తిరగాలన్నా, బయట ఫూడ్ తినాలన్నా కొంచెం భయమే కాబట్టి మీరు కూడా ఆ విధంగా ముందుకు పొండి..పానీపూరీ చేసుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు..ఒకట్రెండు సార్లు చేస్తే మీరే ఒక కంక్లూజన్ కి వస్తారు.. ఆలుకుర్మా చేసినంత ఈజీగా హలీమ్, పచ్చిపులుసు చేసినంత సింపుల్ గా పానీ పూరీ చేసేయోచ్చని..

ఇంతకీ పానీ పూరి చాలా సింపుల్ గా చేసే పద్దతి చెప్పాలా..
ముందుగా పానీ కోసం..పచ్చిమిర్చి,పూదీనా,కొత్తిమీర, నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మిక్సిలో పేస్ట్ చేసుకోవాలి..ఈ పేస్ట్ కి వాటర్ కలుపుకుంటే సరి..
కర్రీ కోసం : ఆలుగడ్డ ఉడకపెట్టుకోవాలి..బఠాని కూడా ఉడకపెట్టుకోవాలి..ఆ రెండింటిలోకి చాట్ మసాలా, ధనియా పొడి, ఉప్పు,కారం వేసి కలుపుకోవాలి.. కొంచెం లూస్ ఉండాలి అంటే ముందు తయారు చేసుకున్న పానీ కలుపుకోవాలి.

పూరీ ఎలా? …………మార్కెట్లో ఆల్రెడీ తయారు చేసిన పూరి ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, లేదంటే పూరీ పాపడ్ తెచ్చుకుని ఇంట్లో ఆయిల్ ఫ్రై చేసుకునైనా తయారు చేసుకోవచ్చు..అది కాదంటే మైదా లేదా గోధుమ పిండి తీసుకుని అందులోకి ఉప్మారవ్వ ఒక స్పూన్ కలిపి, ఆయిల్ వేసి చపాతి పిండిలా కలుపుకుని చపాతిలా చేసుకుని చిన్నచిన్న పూరిల్లా ఏదైనా మూతతో అయినా కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి..ఆయిల్ బాగా వేడిగా ఉండాలి..ఒక్కొక్క పూరీ వేయాలి..పూరి వేసి పైన వత్తి వెనక్కి తిప్పాలి..పూరి బాగా పొంగుతుంది..

ఉల్లిగడ్డ రేట్ ఎలాగూ తక్కువే ఉంది కాబట్టి ఒకటి కట్ చేసి పెట్టుకుంటే సరి…..వీటన్నింటిని ఏ కొలతలో తీసుకోవాలి అనే డౌట్ ఉంటే అది మీ ఇంట్లో ఉన్న మనుషుల సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది..

‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
























కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.
చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. 






మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.