బలగం చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటినటులందరికి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలో సంధ్యగా ఆడియెన్స్ కి గుర్తుండిపోయేలా నటించింది.
ఆమె నటించిన ‘ఉస్తాద్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉండగా కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా పలు చిత్రాలలో నటించారు. అల్లు అర్జున్ ‘గంగోత్రి’ మూవీలో ‘వల్లంకి పిట్ట’ పాటలో ఉన్న బాలనటి ఆమెనే. అయితే కావ్య బాలనటిగా చేసిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. స్నేహమంటే ఇదేరా :
అక్కినేని నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా. ఈ చిత్రంలో కావ్య బాల నటిగా చేసింది.
2. బాలు :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రేయ జంటగా నటించిన చిత్రంలో శ్రేయ మేనకోడలిగా కావ్య నటించింది.
3. ఠాగూర్ :
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో కావ్య బాల నటిగా చేసింది.
4. గంగోత్రి :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గంగోత్రి’. ఈ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ గా నటించింది.
5. అడవి రాముడు :
యంగ్ రెబల్ ప్రభాస్,ఆర్తి అగర్వాల్ జంటగా తెరకెక్కిన అడవి రాముడు సినిమాలో కావ్య హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది.
6. విజయేంద్ర వర్మ:
నందమూరి బాలకృష్ణ, లయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కావ్య లయ కుమార్తెగా నటించింది.
7. బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గౌరి ముంజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘బన్నీ’ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో కావ్య నటించింది.
8. సుభాష్ చంద్రబోస్ :
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించింది.
9. పాండురంగడు :
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించింది.
https://www.instagram.com/p/CUpcEx7JR3q/
Also Read: AGENT REVIEW : “అఖిల్ అక్కినేని” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

మధ్యాహ్నం పూట కొద్దిసేపు నిద్ర పోవడం(పవర్ న్యాప్) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాని వల్ల ఒత్తిడి తగ్గుతుంది స్టామినా, క్రియేటివిటీ, వంటివి పెరుగుతాయి. అందువల్ల కొన్ని కంపెనీలు దీనిని ప్రోత్సాహిస్తున్నాయి. అయితే ఈ పవర్ న్యాప్ అనేది ముప్పై నిముషాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. మధ్యాహ్నం నిద్ర వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
శరీరంలోని హార్మోన్లు కూడా చురుగ్గా పనిచేస్తాయి. దానివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుందని, ఒబేసిటీ వంటి ఆరోగ్య సమస్యలను కూడా తేలికగా అధిగమించవచ్చు. ఈ న్యాప్ వల్ల శరీరం పునరుత్తేజం అవుతుంది. అలాగే శారీరక, మానసికపరమైన ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం పగలు చిన్నకాసేపు పడుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలింది. బీపీ తగ్గుతుందని, గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవడంతో పాటుగా హార్మోన్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
అంతే కాకుండా రాత్రి పూట ఆలస్యంగా పడుకోవడం వల్ల కలిగే ఒత్తిడిని పగలు కాసేపు కునుకు తీయడం వల్ల తగ్గించ వచ్చు. అయితే 30 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల మరింత ఉత్సాహంగా పని చేస్తారు. కానీ పగలు నిద్ర ముప్పై నిమిషాల కన్నాఎక్కువ అయితే మాత్రం ప్రమాదం. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం నిద్రించేవారిలో జీవక్రియ దెబ్బతింటుందని పరిశోధనలో తేలింది.
మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ నమోదు చేశాయి. పాటల్లో ‘వైల్డ్ సాలా’ పాట ఆకర్షణగా నిలిచింది. ఇక ట్రైలర్ హాలీవుడ్ చిత్రాలను తలపించింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల అయ్యింది. అఖిల్ కెరీర్లోనే ఈ చిత్రానికి అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్ ను కూడా మార్చుకుని సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా శ్రమించాడని తెలుస్తోంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ అని టాక్. సాధారణంగా వేరే ఇండస్ట్రీల హీరోలు తెలుగు సినిమాలలో నటించినపుడు వారికి వేరేవారు డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. గతంలో కూడా మమ్ముట్టి ‘యాత్ర’ మూవీకి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఏజెంట్ కోసం మమ్ముట్టి మరోసారి తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా సమాచారం.
మమ్ముట్టి క్యారెక్టర్ బాగుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్రకు ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారంట. కానీ చివరికి మమ్ముట్టికి స్టోరీ చెప్పడం ఆయన వెంటనే అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది.


సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బన్నీ కెరీర్ ను మలుపు తిప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిత్రంలో నటించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ కెరీర్లో కొన్ని సినిమాలు ప్రకటన దశలోనే నిలిచిపోయాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.అల్లు అర్జున్-వేణు శ్రీరామ్ :
2.అల్లు అర్జున్-లింగుస్వామి :
3.అల్లు అర్జున్-కొరటాల శివ :
Also Read:
తన తండ్రిది వరంగల్ అని, హైదరాబాద్ లో స్థిరపడ్డారని, తను ఏడాదిన్నర వయసు నుండే మాట్లాడేదాన్ని అని తెలిపింది. ఒక పార్టీలో నన్ను చూసి సినిమాలలో ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. నాతోపాటు అమ్మ, అమ్మమ్మ షూటింగ్ కు వచ్చేవారు. హీరో భానుచందర్ గారు నటించిన ‘ఉద్యమ నా తొలి సినిమా. నేను చిన్నపిల్లను అవడంతో హీరోలంతా నాతో బాగుండేవారు. రామ్చరణ్ వల్ల ఇంటికి వెళ్లినపుడు టెడ్డీబేర్తో ఎక్కువగా ఆడుకునేదాన్ని. చెన్నైలో ఒకసారి షూటింగ్కు వెళ్ళిన సమయంలో రామ్చరణ్ ఉప్మా చేసి పెట్టారని తెలిపింది. అది నా లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.
ఇక సమరసింహారెడ్డి సినిమా ఆఖరి రోజు షూటింగ్ లో ప్రొడక్షన్ టీమ్లో ఉన్నవారందరికి వెండి రింగ్స్ ఇచ్చాను.
Also Read:
బలగం సినిమాలో అంతగా సీన్లు లేకున్నా, ఒక్క డైలాగ్ లేకున్నా, సౌదామిని తన సిగ్గు పడుతూ, ఇన్నోసెంట్ నటనతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల సౌదామిని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ అడిషన్ కు వెళ్లినపుడు డైరెక్టర్ వేణు సిగ్గు పడమని చెప్పారని, తాను అలాగే చేయడంతో తనను ఆ పాత్రకు వెంటనే ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం కేకులు బాగా తిని 10 కిలోలు బరువు పెరిగానని తెలిపారు. నా మొదటి చిత్రం ఇదేనని చెప్పారు.
తనకు ఫన్ జోనర్ చిత్రాలు అంటే ఇష్టమని అన్నారు. చిన్నతనం నుండే ఆర్టిస్ట్ కావాలని అనుకున్నానని తెలిపారు. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే కోవిడ్ కారణంగా ఆగిపోయిందని చెప్పారు. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళిన తన అన్నయ్యను తీసుకెళ్ళేదానినని చెప్పుకొచ్చారు. కొందరు నీ ఫేస్ కి హీరోయిన్ అవుతావా అని అనేవారని దామిని తెలిపారు. హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ అభిమాన హీరోలు అని అన్నారు.
దర్శకుడు వేణు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం వల్లే ఇంత గుర్తింపు వచ్చిందని సౌదామిని వెల్లడించారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారని, తమ సినిమాలో మంచి పాత్ర ఇస్తామని అన్నారని తెలిపారు. సౌదామిని చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ కి హీరోగా మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మాత్రమే హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అఖిల్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో నటించాడు. స్పై థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది.
రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అఖిల్ ఈ మూవీకి సంబందించిన చాలా విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇక ఈ మూవీకి హీరో అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర వెల్లడించారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అఖిల్ పారితోషికం తీసుకోకుండానే వర్క్ చేసినట్లు తెలిపారు. ఈ మూవీ నిర్మాణంలో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇద్దరు భాగమయ్యారని నిర్మాత వెల్లడించారు. మా సినిమా కోసం వర్క్ చేసిన వారంతా వారి మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటే మూవీ బడ్జెట్ వంద కోట్లు అయ్యేదని అన్నారు. అయితే అఖిల్, సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమ రెమ్యూనరేషన్ని మూవీ నిర్మాణంలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి బడ్జెట్ ఏమాత్రం సమస్య కాదని థియేటర్ మరియు డిజిటల్ పరంగా మూవీ సేఫ్ లోనే ఉంటుందని ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలిపారు. మొత్తానికి హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఏజెంట్ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే, వచ్చిన లాభాల్లో వీరికి కొంత వాటా వస్తుందని అంటున్నారు.
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, స్టార్ హీరో అయిన సల్మాన్ బయటికి వస్తే తమ అభిమాన స్టార్ తో సెల్ఫీలు తీసుకోవడం కోసం, సల్మాన్ తో షేక్ హ్యాండ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ ఎక్కువగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ సెక్యూరిటీని బాగా టైట్ చేశారు.
ఇక సల్మాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. గత ఇరవై ఐదు ఏళ్లుగా సల్మాన్ కి షేరా అనే వ్యక్తి బాడీగార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతను సల్మాన్ కి చాలా నమ్మకస్తుడు. షేరా హాలీవుడ్ హీరో విల్ స్మిత్, జస్టిన్ బీబర్, మైక్ టైసన్, జాకీ చాన్, మైఖేల్ జాక్సన్ల వంటి చాలా మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ముంబైకి వచ్చిన సమయంలో వారికి కూడా సెక్యూరిటీగా ఇచ్చేవారు. ఈ విషయలను బట్టి షేరా ఇచ్చే భద్రత, అతనికున్న పేరును అర్థం చేసుకోవచ్చు.
ఎంతో నమ్మకమైన బాడీగార్డ్ అయిన షేరాకు శాలరీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. సల్మాన్ కు ఇంత నమ్మకమైన సెక్యూరిటీ ఇస్తున్న షేరాకు నెలకు దాదాపు 15 లక్షల వరకు జీతం ఇస్తారని తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా షేరా ‘టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే సంస్థను స్టాపించాడు. ప్రస్తుతం దానికి సీఈఓగా ఉన్నాడు. షేరాకున్న ఆస్తుల విలువ సుమారు వంద కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బాడీగార్డ్ హీరోల రేంజ్ లో ఆస్తులను సంపాదించడం అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రస్తుతం అతను ఓ సెలబ్రిటీగా మారారు.
తేజ్ కి యాక్సిడెంట్ జరిగినపుడు అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేశారు. కిందపడిన తేజ్ ను లేపి, నీళ్లు తాగించాడు. అయితే ఆ సమయంలో అతనికి ప్రమాదం జరిగింది సాయి ధరమ్ తేజ్ కు అని తెలియదంట. మానవత్వంతోనే సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. అయితే తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్ ను తేజ్ కలిశాడని, అలాగే అతనికి ఏ సాయం కావాలన్నా అడగమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతే కాక మెగా కుటుంబం లక్షల రూపాయలు, కారు, బంగ్లా వంటివి బహుమతిగా ఇచ్చారని కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఇటీవల తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ నిజం కాదని, ఎలాంటి రివార్డు కూడా అబ్దుల్ కి ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ అబ్దుల్ కి ఇచ్చానని, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయమన్నానని తెలిపాడు.
ఇదే విషయాన్ని అబ్దుల్ ఫర్హాన్ అడుగగా సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా కుటుంబం కానీ తనకు ఎటువంటి సాయం చేయలేదని అబ్దుల్ అన్నారు. తేజ్ తనను కలవలేదని, ఫోన్ నంబర్ ఇవ్వలేదని, ఈ ఫేక్ ప్రచారాలు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చేసే ఉద్యోగం కూడా వదిలేశానని అన్నాడు.
అప్పట్లో ఒక షాప్ లో వర్క్ చేసేవాడిని, తేజ్ ను కాపాడినందుకు మెగా కుటుంబం డబ్బులు, కారు, బిల్డింగ్ ఇచ్చినట్టు రూమర్స్ రావడంతో షాప్ కు వచ్చిన వారందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా అని బాగా వేధించారని అది తట్టుకోలేక ఆఖరికి ఉద్యోగం మానేశాను. 4 నెలల నుండి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.