ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క శెట్టి, హీరో మంచు మనోజ్ నటించిన సినిమా ‘వేదం’. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2010లో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికి, అంతగా ఆడలేదు. కానీ మంచి చిత్రాలలో ఒకటిగా ‘వేదం’ నిలుస్తుందనే టాక్ వచ్చింది. ఈ మూవీని ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో కూడా రీమేక్ చేయడం జరిగింది.
అనుష్క సరోజా అనే వేశ్య పాత్రలో, కేబుల్ రాజు క్యారెక్టర్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ రాక్ స్టార్ వివేక్ పాత్రలో అద్భుతంగా నటించి, ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించిన అనుష్క వేశ్య క్యారెక్టర్ చేయడం సాహసం అని చెప్పవచ్చు. కాగా ఈసినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించారు. అల్లు అర్జున్ పక్కన దీక్షా సేథ్, మంచు మనోజ్ పక్కన లేఖా వాషింగ్టన్ నటించారు. దీక్షా సేథ్ టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. కానీ లేఖా వాషింగ్టన్ వేదం మూవీ తరువాత ఎక్కువగా కనిపించలేదు. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
వేదం మూవీలో మంచు మనోజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన లేఖ ఆ మూవీ తరువాత కమినా, డైనమైట్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటి మాత్రమే కాదు కళాకారిణి మరియు ప్రొడక్ట్ డిజైనర్. ఆమె చెన్నై రంగస్థల నాటకాలలో కూడా నటించారు. చేసింది. ప్రస్తుతం ఆమె అజ్జీ అనే ప్రోడక్ట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘మాతృ కి బిజిలీ కా మండోలా’చిత్రంలో లేఖా వాషింగ్టన్ అతిధి పాత్రలో నటించింది.
ఇటీవల నటి లేఖా వాషింగ్టన్, ఇమ్రాన్ ఖాన్ తో కనిపించి వార్తల్లో నిలిచింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ మరియు లేఖ చేయి చేయి కలిపి నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో లేఖా వాషింగ్టన్ ఎవరు అని నెటిజెన్లు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు.
https://www.instagram.com/p/CNCRLGgpy8G/
Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఏం జరిగిందో తెలుసా..?

మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసి, 154 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు మ్యాచ్ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఐపీఎల్ 16 సీజన్ లో టాపర్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పై లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాజస్తాన్ జట్టులో ఓపెనర్లు బట్లర్ 40, యశస్వి జైస్వాల్ 44, కెప్టెన్ సంజూ శాంసన్ 2, రానౌట్, హెట్మైర్ 2, దేవదత్ పడిక్కల్ 26, రియాన్ పరాగ్ 15 నాటౌట్, అవేశ్ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో జురెల్, పడిక్కల్ పరుగులు చేయకుండానే వరుస బాల్స్ లో ఔట్ కావడంతో లక్నో జట్టు గెలుపు ఖరారైంది. రాజస్తాన్ పై లక్నో జట్టు విజయం సాధించడం పై నెట్టింట్లో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఆ మీమ్స్ మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read:
ఓజీ చిత్రం నుంచి ‘ఫైర్ స్ట్రోమ్’ పేరుతో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజీ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఈ వీడియో ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైరెక్టర్ సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టాన్ని చాలా క్రియేటివ్గా చూపించాడు. అలాగే ప్రోమో వీడియో లోని విజువల్స్ ఈ మూవీ పై మరింత హైప్ను క్రియేట్ చేశాయి.
ఇక ఈ ప్రోమో వీడియోని రూపొందించిన డైరెక్టర్ నిఖిల్ నాదెళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు.
నిఖిల్, డైరెక్టర్ సుజీత్ల కాంబో ఇది మొదటి మూవీ కాదు. ఇంతకు ముందు సాహో సినిమాకి కూడా ట్రైలర్ను కట్ చేశారు. నిఖిల్ నాదెళ్ల వృత్తిరీత్యా ఎడిటర్. నిఖిల్ త్వరలో తొలి చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆ మూవీని అప్ కమింగ్ బ్యానర్ లో చేయబోతున్నట్టుగా, కొత్తవారితో రొమాంటిక్ సినిమాని తెరకెక్కిస్తానని చెప్పారు. తాను మణిరత్నం, గౌతమ్ మీనన్ల అభిమానినని, నా సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరో నాని ఇంతకు ముందు కనిపించనంత మాస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ధరణిగా చాలా సహజంగా నటించాడు. నాని కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిస్తుంది. అంటేకాకుండా ఈ మూవీతో నాని మాస్ ఇమేజ్ పొందాడు. హీరోయిన్ కీర్తిసురేష్ వెన్నెల క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి ఫ్రెండ్ కోసం ప్రాణం పెట్టే క్యారెక్టర్ లో బాగా నటించాడు. సముద్ర ఖని, సాయి కుమార్, సోనియా చౌదరి ఇతర పాత్రలు పోషించారు.
సోనియా చౌదరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈమె గతంలో యాంకర్ గా కూడా చేశారు. ఈమె ఇప్పటి వరకు చాలా చిత్రాలలో నటించింది. అయితే ఆ పాత్రలు ఒకటి లేదా రెండు డైలాగులు మాత్రం చెప్పి వెళ్లిపోయే క్యారెక్టర్స్. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా సోనియా చౌదరి కనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కు మాటలు ఉండవు. దాంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దసరా సినిమాలో సోనియాక కొంచెం గుర్తింపు ఉన్న క్యారెక్టర్ లో నటించింది.
ఈ చిత్రంలో పద్మ అనే పాత్రలో సోనియా చౌదరి చక్కగా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోనియాకూడా డీ గ్లామరస్ గా చూపించాడు. అయినా ఈమె చేసిన పద్మ పాత్ర క్లిక్ అయ్యింది. గుర్తింపు ఉన్న పాత్రలు మరో రెండు చేస్తే సోనియా చౌదరి నటిగా బిజీ అయిపోతుంది.
1.శ్రీ రాముడు:
2.సీత:
3.హనుమంతుడు:
4.కృష్ణుడు:
5.శివుడు:
6.కాళీమాత:
8.పార్వతి దేవి:
9.శ్రీ మహావిష్ణువు:
10.బ్రహ్మ:
11.వామన:
12.గౌతమ బుద్దా:
13.నరసింహ:
14.వరహ:
15.కల్కి:
Also Read:
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ లో ఒకరిగా చేస్తున్న యాక్టర్ దేవరాజ్ ఈ చిత్రం గురించి పలు విషయాలను తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ మూవీలో నటిస్తున్నానని తెలిపారు.
ఈ మూవీలో తన పాత్ర గురించి చెప్తూ తన క్యారెక్టర్ మొదటి భాగంలో కన్నా, రెండవ భాగంలో హైలైట్ గా ఉంటుందని వెల్లడించారు. దేవరాజ్ రెండవ భాగంలో నా పాత్ర హైలెట్ అనడంతో సలార్’ మూవీ రెండు పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో పేరు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. సలార్ లో హీరో పేరు ‘దేవా’ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన వీర సింహ రెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే జోష్ లో బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ మూవీలోని డైలాగ్ ఒకటి తాజాగా లీక్ అయినట్టుగా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ”నన్ను వేటాడాలంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి. పొరపాటున కూడా వాడి కళ్ళలో భయం కనబడితే ఆ వేటగాడే నా వేట కత్తికి బలి అవుతాడు” అనే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు సాటి లేరనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ తో మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి.
ఇందులో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్టాలు, వయసు, హాబీలు మరియు వారు ఇతరుల్లో ఏం ఆశిస్తున్నారు లాంటి వివరాలను నమోదు చేసే బయో ఉంటుంది. ఈ యాప్స్ లో బయో లేదా ప్రొఫైల్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టపడిన వారు ఆ ప్రొఫైల్ ను లైక్ చేయవచ్చు. ఈ క్రమంలో ఒక వ్యక్తి డేటింగ్ యాప్ బయోలో తన పదవ తరగతి, ఇంటర్, జేఈఈలో వచ్చిన మార్కులు మరియు ర్యాంకుల వివరాలను నమోదు చేశాడు.
అయితే అతను నమోదు చేసిన ఈ వివరాల స్క్రీన్ షాట్ను ట్విట్టర్లో ఇండియన్ చాన్ అనే పేజ్లో షేర్ చేశారు. ఇందులో అంకిత్ ఝా అనే 24 ఏళ్ల యువకుడు తన ప్రొఫైల్ లో విద్యార్హతల గురించి చెప్పినట్లు కనిపిస్తోంది. బయోలో ఉన్న వివరాల ప్రకారం అంకిత్ ఝా ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్, అతను ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెటిజన్ల నుంచి ఈ పోస్ట్కు ఊహించని స్పందన లభించింది.
సుప్రీమ్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మైఖేల్ గాంధీ వయస్సు ఆ సమయంలో 7 సంవత్సరాలు మాత్రమే. ఆ చిత్రం తరువాత పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మైఖేల్ గాంధీ సినిమాలలో మాత్రమే కాకుండా పాకిస్తాన్, శ్రీలంకలకి చెందిన కొన్ని యాడ్స్ కూడా చేశాడు. అయితే అతనికి యాడ్స్ లో కన్నా సినిమాలలో నటించడం అంటేనే ఇష్టమని ఒక సందర్భంలో తెలిపాడు.
మైఖేల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ యొక్క బయోపిక్ ‘ఎ బిలియన్ డ్రీమ్స్ ‘లో నటించి ఆకట్టుకున్నాడు. డినిలో మైఖేల్ నటన చూసి, సినిమా ఆఫర్స్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ ప్రమోషన్ టైమ్ లో మైకేల్ ఎక్కడికి వెళ్ళినా, అక్క డికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేవారు. అప్పటికే అంతటి అభిమానాన్ని పొందాడు. సుప్రీమ్, ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రాలలో మైఖేల్ యాక్టింగ్ చూసిన అక్కినేని నాగార్జున ‘హలో’ మూవీలో హీరో అఖిల్ చిన్నప్పటి పాత్ర కోసం ఎంపిక చేసారు.
ఇక హలో చిత్రంలో మైఖేల్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తాను పెద్దయ్యాక హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని మైఖేల్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మైఖేల్ గాంధీ వయసు 12 సంవత్సరాలు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ లో అతనికి 1444 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే నాల్గవ స్థానంలో బ్యాటింగ్కి దిగిన గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మాక్స్వెల్ తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనితో పాటు కెప్టెన్ డుప్లెసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ జంట 3వ వికెట్కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడిని స్పిన్నర్ థీక్షణ మాక్స్వెల్ను ఔట్ చేసి విడదీశాడు. ఆ తరువాత డుప్లెసిస్ని ఔట్ చేయడంతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతికి వచ్చింది.
ఈ క్రమంలో బెంగుళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలుపును అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె 45 బంతుల్లో 83, శివమ్ దూబె 27 బంతుల్లో 52, అజింక్య రహానె 20 బంతుల్లో 37, మొయిన్ అలీ 9 బంతుల్లో 19 నాటౌట్. బెంగళూరు జట్టు బౌలర్లలో పార్నెల్, మహ్మద్ సిరాజ్, మాక్స్వెల్, విజయ్ కుమార్, హసరంగ, హర్షల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.