ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న చైతన్య బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన మరణంతో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చైతన్య మరణం పై పలువురు టీవి సెలెబ్రెటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ చైతన్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ చైతన్య మరణం పై స్పందించారు.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.
Also Read: ప్రేమ వ్యవహారం… ఇప్పుడు రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే..? అసలు ఏం జరిగిందంటే..?

1.జీవన తరంగాలు:
2.మీనా:
3.సెక్రటరీ:
4. అభిలాష:
5. ఏప్రిల్ 1 విడుదల:
6. ఛాలెంజ్:
7. సితార:
8. అహా నా పెళ్ళంట:
9. చంటబ్బాయ్:
10. ఆఖరి పోరాటం:
11. దొంగ మొగుడు:
12. జ్యోతి లక్ష్మి:
13. మిధునం:
14. జ్యో అచ్యుతానంద:
15. అ..ఆ:























టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి. కానీ దానికి కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీలో పెద్దోడిగా వెంకటేష్, చిన్నోడిగా మహేష్ నటించి మెప్పించారు. మహేష్ బాబుకు జంటగా హీరోయిన్ సమంత నటించగా, వెంకటేష్ కు జంటగా అంజలి నటించింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో కుటుంబాలు, కటుంబ సభ్యుల మధ్యన ఉండే అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలను చాలా సహజంగా చూపించారు. ఎంతలా అంటే ఈ మూవీ మన ఇంట్లో లేదా పక్కింట్లోనో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మహేష్, వెంకటేష్ నటన నిజంగా అన్నతమ్ముళ్ళేమో అన్న విధంగా నటించారు. వారి నటన ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నతమ్ముళ్ళ మధ్య వచ్చే సీన్స్ వారి ఎమోషన్స్ ను కూడా చక్కగా చూపించారు.
కుటుంబ పెద్దగా ప్రకాష్ రాజ్, ఆయన భార్యగా జయసుధ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఆమె అత్తగా, హీరోలకి బామ్మగా సీనియర్ నటి రోహిణి హాట్టంగడి నటించారు. అత్తకోడళ్ల మధ్య అనుబంధాన్నిచక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయితే ప్రస్తుతం డిలీట్ చేసిన ఆ సీన్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
ఆ సన్నివేశంలో ఒక మహిళ జయసుధను మీ అత్తగారు మీతోనే ఉంటుందా అని అడిగితే, దానికి జయసుధ ఆమె మాతో కాదు మేమే మా అత్తగారితో ఉంటున్నాం. ఆమె ఉండమంటే ఉంటాం. లేదంటే లేదు అంతా మా అత్తగారి ఇష్టమే అని చెప్తుంది. ఈ సీన్ చూసినవారు నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.

























ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కొద్ది కాలంలోనే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాటి ఎఫెక్ట్ తన కెరీర్ పై పడకుండా ఇండస్ట్రీలో రాణిస్తోంది. సమంత తన అందం, నటనతో స్టార్ హీరోల అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా సమంతకు ఒక అభిమాని తన ఇంట్లోనే గుడి కట్టాడు.
సమంత పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 28న సమంత గుడిని ప్రారంభించాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ కి హీరోయిన్ సమంత అంటే ఎంతో అభిమానం. సమంత నటిగా కంటే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు సందీప్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతో సమంత పై అతనికి మరింత అభిమానం పెరిగింది.
ఆ అభిమానంతోనే హీరోయిన్ సమంతకు తన ఇంట్లోనే గుడి కట్టాడు. సమంత పుట్టినరోజున గ్రాండ్ గా ఆ గుడిని అందరి మధ్య ప్రారంభించాడు. అయితే ఈ గుడి కట్టడం కోసం సందీప్ పెట్టిన ఖర్చు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. సుమారు 5-6 లక్షల వరకు ఖర్చు చేసి తన అభిమాన నటి సమంతకు గుడి కట్టించాడట.
ఈ గుడి వీడియో సామాజిక మధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే గుడి బానే ఉంది. కానీ విగ్రహం అలా ఉందేంటి, ఇంతకీ సమంత ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు.
1. వాల్తేరు వీరయ్య:
2. వీర సింహ రెడ్డి:
3. వారసుడు:
4. సార్:
5. రైటర్ పద్మభూషణ్:
6. వినరో భాగ్యము విష్ణు కథ:
7. బలగం
8. దాస్ కా ధమ్కి:
9. దసరా:
10. విరూపాక్ష:
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.
