మీమ్స్.. ఎంతటి సీరియస్ విషయాన్ని అయినా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సున్నితంగా చెప్పడమే. ప్రస్తుత కాలం లో మీమ్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ మీమ్స్ తయారు చేసే వ్యక్తులు ఎంతో టాలెంట్ తో జనాలని అలరిస్తున్నారు. పేజీలకు సైతం ఫాలోవర్స్ను పెంచుకోవడానికి మీమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా బెంగళూరు కి చెందిన ఒక కంపెనీ మీమ్స్ తయారు చేసేవాళ్ళు కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ‘కాలు బయట పెట్టకుండా.. ఇంట్లో నుంచే లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. కేవలం మీరు చేయాల్సిందల్లా మీమ్స్ చేసుకుంటూ పోవడమే.. దానికి ప్రతిఫలంగా భారీ శాలరీ ప్యాకేజీ మీ సొంతం..’ ఇదే ఆ ఉద్యోగ ప్రకటన సారాంశం. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటున్న మీమ్స్ ను పలు సంస్థలు తమ బ్రాండింగ్కు వాడుకుంటున్నాయి.

యూజర్లను ఆకట్టుకునే విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తే చాలు.. ఆ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది. సినిమాలు, రాజకీయాలు, ఆటలు.. ఇలా ఏ రంగం గురించైనా సరే, వాటిల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలంటే మీమ్స్ చూడాల్సిందే. ఈ నేపథ్యం లో బెంగళూరుకు చెందిన స్టాక్గ్రో అనే అంకుర సంస్థ మీమర్స్కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ ఉద్యోగం కోసం ఒక ప్రకటన విడుదల చేసింది.. ఆందులో నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది.

ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ విభాగాలలోని మిలీనియల్స్, జనరేషన్ జెడ్ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఆఫర్ క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుత కాలం లో మిలినియల్స్, జనరేషన్ జెడ్ అంటే 1981 నుంచి 1996 వరకు వయసు ఉన్న వారిని మిలినియల్స్ అంటున్నారు. అలాగే ఆ తర్వాత పుట్టిన వారిని జనరేషన్ జెడ్ గా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా మన అభిరుచికి సరిపడే ఉద్యోగం కోసం ఎదురు చూసే టాలెంట్ ఉన్న మీమర్స్ కి ఇది చక్కటి అవకాశం.





అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: 
















డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: 



వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో లింక్ చేయాలి..
ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్ లో 567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింకు చేస్తారు.