సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే మహేశ్ బాబు తర్వాత భారీ సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.
అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో తర్వాతి సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేశ్ బాబు గురించి సందీప్ వంగ ఒక పవర్ఫుల్ స్టోరీ రాసి ఉంచారని పలు ఇంటర్వూల్లో తెలిపారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్లో ఫ్యాన్స్ను నచ్చేలా ప్రిపేర్ చేసుకున్నారు. అయితే మహేశ్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని సమాచారం.

మరి ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తారనే వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ మహేశ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేసినట్లయితే ఫ్యాన్స్కి ఇక పండగే.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో శుభ్మన్ గిల్ సెంచరీ చేసినా, టార్గెట్ ఛేదించలేక 259 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్
దానికి కారణం ఏమిటంటే, ఆసియా కప్ 3 టోర్నీలో 





1. రిమాండ్ ప్రిజనర్స్ ఈ ఖైదీలకు కేటాయించే నంబర్ రికార్డులో ఆర్.పి. అనే లెటర్స్ తర్వాత ఉంటుంది.
ప్రస్తుతం పైన చెప్పిన నాలుగు కేటగిరీల క్రిందనే ఖైదీలకు నంబర్లు కేటాయిస్తున్నారు. ఇక నంబర్ ఎలా ఇస్తారంటే, జైలు ఏర్పటు చేసినప్పటి నుండి వస్తున్న ఖైదీల క్రమ సంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల క్రింద నంబర్ కేటాయిస్తారని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డిఐజి ఒకరు బీబీసీతో చెప్పారు.
రిమాండ్ ఖైదీ అంటే, ”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై తగిన ఆధారం దొరికినపుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో లేదా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఇలా చేయడాన్ని రిమాండ్ అంటారు. కోర్టులో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారని బీబీసీతో తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ చింతపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఖైదీ వరుస సంఖ్యను బట్టి 7691 నంబర్ ను కేటాయించారని తెలుస్తోంది.
గతంలో పవన్ కల్యాణ్ పూజలు, జాతకాలకు అంటే కాస్త దూరంగా ఉంటారని టాలీవుడ్ లో టాక్ ఉండేది. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తోందని టాక్. జ్యోతిష్యు పండితులను కలిసి, జాతకంలో ఉన్న దోషాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారట. హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కలిసిన అనంతరం, పవన్ కళ్యాణ్, బాలయ్య, నారా లోకేష్ లతో పాటు మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ హైలెట్ అయ్యాయి. అప్పటి నుండి వాటి గురించే చర్చ జరుగుతోంది. ఆ ఉంగరాల విశిష్టత ఏమిటా అని చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రెండు రింగ్స్ లో ఒకటి నాగ బంధం, రెండవది కూర్మావతారం. ఈ రెండు కూడా బంగారు రింగ్స్. పెద్ద సైజులో కూడా ఉన్నాయి.
నాగ బంధం, కూర్మావతారం రింగ్స్ కు విశిష్టత ఉందని, ఇవి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నాగ బంధం రింగ్ వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని ప్రమాదాలు లేదా గండాల నుంచి కపడుతుంది. దుష్ట శక్తుల,రాహు కేతు దోషాలు మరియు నరదిష్టి దోషాల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. కానీ నాగ బంధం ఉంగరాన్ని జోతిష్యం ఆధారంగా మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఇక తాబేలు లేదా కూర్మావతారం రింగ్ ధరించడం వల్ల అధికార యోగం మరియు ధన యోగం కలుగుతుందని, అధికార యోగం కోసం దైవబలం కోరుకునేవారు తాబేలు రింగ్ ను ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఈ రెండు రింగ్స్ వల్ల వస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు.

ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
అయితే ఒక రోజు ఆ ఫోన్ కు ఏదో సమస్య వస్తుంది. దాంతో ఆ ఫోన్ ను ఆమె తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కి ఇస్తుంది. ఆ ఫోన్ అసిస్టెంట్ దగ్గర నుండి చాలా మంది దగ్గరకి మారుతుంటుంది. ఆ ఫోన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ఫోన్ వల్ల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్. అది మాత్రమే కాకుండా పలు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మంచి నటనని కనబరిచింది. విరాజ్ అశ్విన్, సిమ్రాత్ కౌర్ లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. యాక్టర్ శ్రీనివాస రెడ్డి ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, సరైన స్క్రిన్ ప్లే లేకపోవవడం, బాగా సాగదీసిన భావన కలుగుతుంది.

పైన కనిపిస్తున్న ఫోటోలోని అబ్బాయి, బాలనటుడుగా ఎన్నో సినిమాలలో నటించి, పేరు ప్రఖ్యాతులను మాత్రమే కాకుండా ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పెద్దయ్యాక తండ్రి వారసత్వాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారాడు. వరుస సినిమలలో నటిస్తూ, ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ, అవార్డులు అందుకుని, తండ్రిలాగే సూపర్ స్టార్ గా పేరుగాంచారు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.
టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు చేస్తూనే, యాడ్స్ లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ చేతిలో చాలా యాడ్స్ ఉన్నాయి. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఎవ్వరు చేయనన్ని యాడ్స్ మహేష్ బాబు చేశారు. అలా యాడ్స్ చేయడానికి కారణం ఒక సందర్భంలో మహేష్ వివరించారు.
వాటి వల్ల సంపాదించే డబ్బుతో పేద పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్స్ చేయిస్తారు. పిల్లల కోసమే ఒక ఫౌండేషన్ ను సొంతంగా ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అలా ఇప్పటివరకు వెయ్యికి పైగా చేయించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. కేవలం డబ్బు ఇచ్చే సంస్థల కోసమే కాకుండా సేవ చేసే పలు సంస్థలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరుకారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.