కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో కాలేజీలు ,ఆఫీసులు ,రవాణా మార్గాలు అన్ని కూడా ఆపివేశారు.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి ముహర్తలు పెట్టుకున్నవారు క్యాన్సిల్ చేసుకోగా ..ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నవాళ్ళు కూడా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.పెళ్లి కానీ వారు అయితే ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అని నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు.కొంతమంది అయితే ఆన్లైన్ లోనే పెళ్లి చేసుకోవడం ,మొబైల్ కి తాళి కట్టడం లాంటి సంఘటనలు చూస్తున్న ఉన్నాం ..

representative image
లాక్ డౌన్ కారణంగా దేశమంతటా విచిత్రమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు మహారాష్ట్ర నాసిక్ లోని పోలీసులు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ రిసెప్షన్ ను సిద్ధం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తేగా వైరల్ అవుతుంది ..ఇంస్టాగ్రామ్ యాప్ లో షేర్ చేసిన ఈ వీడియో దాదాపు రెండు నిముషాలు ఉంటుంది .ఒక పోలీస్ మరియు అతని చుట్టూ చాలామంది పోలీసులు చుట్టుముట్టి ఉంటారు ..లౌడుస్పీకెర్ లో కొత్త జంటను పోలీసులు అభినందించడం చూడవచ్చు ..

ఈ జంట తమ ఇంటి బాల్కనీ లో నిలబడి ఉంటారు ..పోలీసులు బాలీవుడ్ సినిమాలో లాగా ఒక సాంగ్ ని బాక్రౌండ్ లో ప్లే చేస్తారు.ఈ జంట కోసం చప్పట్లు కొట్టండి అని లౌడుస్పీకెర్ లో చెప్పగా అందరు పోలీసులు చప్పట్లతో ఆ ప్రాంగణం అంత మారుమోగిస్తారు.చుట్టూ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్స్ తో ఈ దృశ్యాన్ని రికార్డు చేస్తూ ఉంటారు.ఈ వీడియో ను చీఫ్ మినిస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాసిక్ పోలీస్ స్టైల్ లో “ఇంట్లో వివాహం చేసుకున్న జంటను అభినందిస్తున్నాము “అని తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా ఓ జంట ఇంట్లో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది .కాబట్టి కొత్త జంటను అభినందించేందుకు నాసిక్ పోలీసులు సిద్ధపడ్డారు.కాగా భారతదేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి.దాదాపు 13 వేళా మంది కరోనా బారిన పడగా 548 మంది మరణించారు.

‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.






కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.







