కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాడుతూనే ఉంది…ఇదిగో వాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అంటున్నారే కానీ ఎక్కడ కనిపెట్టలేదు…ప్రస్తుతం అగ్ర దేశాలు కూడా కేవలం లాక్ డౌన్ తో మాత్రమే కరోనా ని బ్రేక్ చేయవచ్చని భావిస్తున్నారు..మన దేశం లో కూడా ఇంకా లాక్ డౌన్ ని అమలుపరుస్తున్న సంగతి తెలిసిందే…ప్రస్తుతం పరిశోధకలు దీని కోసం వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో పడ్డారు.ఇకపోతే మన దేశంలో కేరళలోని కొట్టాయం లో ఉన్న మహాత్మ గాంధీ
విశ్వవిద్యాలయం నిపుణులు కూడా కరోనా వ్యాప్తిని, కరోనా వైరస్ వ్యాధికి తగిన వ్యాక్సిన్ మరియు మందుల్ని కనుగొనేందుకు నిపుణులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు.పసుపులో ఉండే కర్కమిన్ అనే పదార్థం సాహాయంతో పీపీఈలను శుభ్రం చేసే విధానాలపై అధ్యయనం చేస్తున్నారు.వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో కూడా తీవ్రంగా నిమగ్నం అయ్యారు.
Also read: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే
దీనికోసం కనీసం మూడు సంవస్సరాల సమయం పడుతుందని దీనికోసం సుమారు.3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం మేము చేస్తున్న పరిశోధనలకు జాతీయంగా,అంతర్జాతీయంగా యూనివర్సిటీలు,పరిశోధన కేంద్రాలు…మాకు మరింత సహకారం అందిస్తున్నాయని డాక్టర్ సాబు థామస్ తెలిపారు.







‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..
కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు
ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.






కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.

